కోల్కతా: వెస్టిండీస్తో జరిగిన రెండవ టీ20 మ్యాచ్లో.. రిషబ్ పంత్ తన స్ట్రోక్ ప్లేతో అలరించాడు. కేవలం 28 బంతుల్లో అతను 52 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. అయితే ఆ ఇన్నింగ్స్లో ఓ భారీ సిక్సర్ కొట్టాడు �
ఇంగ్లండ్ అభిమానులు మరోసారి టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్( Mohammed Siraj )ను లక్ష్యంగా చేసుకున్నారు. మూడో టెస్ట్ తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ ఫ్యాన్స్.. అతనిపైకి ఓ ప్లాస్టిక్ బాల్ను విసిరారు. ఈ ఘటనపై క
ఇండియన్ టీమ్ ( Team India ) ఫీల్డింగ్ను మరింత మెరుగుపరిచేందుకు, ఫీల్డర్ల ఏకాగ్రతను పరీక్షించడానికి ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ ఓ వినూత్న ప్రయత్నం చేశాడు. ఇంగ్లండ్తో రెండో టెస్ట్కు ముందు లార్డ్స్లో ప్
డర్హమ్: ఇండియన్ టీమ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కరోనా నుంచి కోలుకొని మళ్లీ టీమిండియాతో చేరాడు. ఈ నెల 8న కరోనా బారిన పడిన అతడు.. పది రోజుల పాటు ఐసోలేషన్లో ఉన్నాడు. ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల
లండన్: కరోనా బారిన పడిన ఇండియన్ టీమ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన 10 రోజుల ఐసోలేషన్ పూర్తి చేసుకున్నాడు. అతనికి సోమవారం కొవిడ్, గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కొవిడ్ నెగ�
లండన్: ఇంగ్లండ్తో సిరీస్కు ముందు ఇండియన్ క్రికెట్ టీమ్ను కరోనా వణికిస్తోంది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ కరోనా బారిన పడ్డాడని ఇప్పటికే వార్తలు రాగా.. తాజాగా ఓ స్టాఫ్ మెంబర్కు కూడా పాజిటివ్
లండన్: ఇంగ్లండ్తో సిరీస్కు ముందు ఇండియన్ టీమ్లో ఓ ప్లేయర్ కరోనా బారిన పడినట్లు వార్తలు వచ్చిన విషయం తెలుసు కదా. అయితే ఆ ప్లేయర్ వికెట్ కీపర్ రిషబ్ పంతే అని స్పోర్ట్స్ టాక్ అనే మీడియా సంస�