Road Accident | ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారి 44పై చందా టీ బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 4.20 గంటల సమయంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి.
రిమ్స్ రోగుల కు మెరుగైన వైద్యసేవలతోపాటు అరుదైన ఆపరేషన్లను చేస్తున్నామని రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ తెలిపారు. ఇటీవల న్యూరోకు సంబంధించి రెండు ఆపరేషన్లను విజయవంతంగా చేయడంతో బుధవారం రిమ్స్ సూ�
YS Jagan | రాష్ట్రంలో చంద్రబాబు భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. మునుపెన్నడూ రాష్ట్రంలో లేని చెడు సంప్రదాయానికి సీఎం చంద్రబాబు నాయుడు నాంది పలికారని విమర్శించారు. టీడీపీ శ�
Student died | ఆదిలాబాద్(Adilabad) రూరల్ మండలం మామిడి గూడ(Mamidiguda) ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న మహేశ్వరి అనే విద్యార్థి రిమ్స్లో(Rims) చికిత్స పొందుతూ మృతి(Student died) చెందింది.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్కు క్రిటికల్ కేర్ యూనిట్ మంజూరైంది. దీంతో అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారు, పురుగులు మందు తాగిన వారు, గుండెపోటు బాధితులక�
RIMS | ఆదిలాబాద్(Adilabad) రిమ్స్(RIMS)లో విద్యార్థుల ఆందోళనలు(Students agitation) కొనసాగుతున్నాయి. డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రెండో రోజు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కాగా, ఆదిలాబాద్ రి
Dismissal from duty | ఆదిలాబాద్ రిమ్స్(RIMS)లో విద్యార్థులపై దాడికి పాల్పడిన ఘటనలో రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి కుమార్(Assistant Professor Kranti Kumar)ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు(dismissed) డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ తెలిపారు. వైద్�
ఆదిలాబాద్ రిమ్స్ (Adilabad RIMS) మెడికల్ కాలేజీ ఆవరణలో బుధవారం అర్ధరాత్రి ఘర్షణ చోటు చేసుకున్నది. క్యాంపస్లోకి బయటి వ్యక్తులు చొరబడి తమపై దాడి చేశారని వైద్య విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజీ ఆవరణలో బుధవారం అర్ధరాత్రి ఘర్షణ చోటు చేసుకున్నది. క్యాంప్లోకి బయటి వ్యక్తులు చొరబడి తమపై దాడి చేశారని వైద్య విద్యార్థులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్�
తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారు అందిస్తున్న అత్యాధునిక వైద్య సేవలకు మహారాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ రాష్ర్టానికి చెందిన అనేకమంది ముఖ్యంగా సరిహద్దులోని నాందేడ్, యావత్మాల్, చంద్రాపూర్, వ
జార్ఖండ్లో (Jharkhand) బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. రామ్గఢ్ (Ramgarh) జిల్లాకు చెందిన ఓ తొమ్మిది నెలల చిన్నారికి బర్డ్ ఫ్లూ (Bird flu) సోకింది. దీంతో ఆ చిన్నారికి వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.