జార్ఖండ్లోని చాటర్కు చెందిన అనితా కుమారి (27) అనే మహిళ రిమ్స్లోని ప్రసూతి, గైనకాలజీ విభాగంలో ఐదుగురు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
రాష్ట్ర మాజీమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఉంగ్జాగిన్ వాల్టేపై (MLA Vungzagin Valte) నిరసనకారులు దాడికిపాల్పడ్డారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నది. కూకి తెగకు (Kuki community) చెందిన వాల్టే ఫె
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్ సన్నద్ధతపై జిల్లా వైద్యాధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్లో వైద్యాధికార�
ఆదిలాబాద్లోని రిమ్స్, సూపర్ స్పెషాలిటీ దవాఖానలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం సభ్యులు మంగళవారం సందర్శించారు.అనాటమీ, ఎస్పీఎం, జనరల్ మెడిసిన్, డెర్మటాలజీ, అనస్థీషియాలో పీజీ సీట్ల కోసం రిమ్స్�
రిమ్స్లో చికిత్స పొందుతున్న నేరడిగొండ కేజీబీవీ విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ఎప్పటి కప్పడు పర్యవేక్షణ చేస్తున్నారని ఎలాంటి ఆందోళన చెందాలసిన అవసరం లేదని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథో
Kadapa | ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడప శివారులోని రిమ్స్ రోడ్డులో రెండు బైకులు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు యువకులు మృతిచెందారు.
రాంచీ : ఆర్జేడీ నేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను రాజేంద్రన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా �
అమరావతి : ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో కరోనా కలకలం రేపుతుంది. కళాశాలకు చెందిన 20 మంది మొదటి సంవత్సరం మెడికల్ విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది . కరోనా సోకిన కొంతమంది విద్�
ఇచ్చోడ వద్ద హైవేపై ప్రైవేట్ బస్సు బోల్తా.. తప్పిన ప్రమాదం | ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ హైవేపై ప్రైవేటు బస్సు ప్రమాదశాత్తు బోల్తాపడింది. ఘటనలో ఐదుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను రిమ్స్కు తరలిం
భగీరథ పైపులైన్| ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో మిషన్ భగీరథ వాల్వు లీకయ్యింది. రిమ్స్ సమీపంలో ఉన్న భగీరథ పైపులైన్ వాల్వ్ను ఇవాళ ఉదయం ఓ పాల వ్యాను ఢీకొట్టింది. దీంతో వాల్వు ఊడి 50 అడుగుల ఎత్తులో నీరు ఎగిరి