స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తమిళనాడు సీఎం స్టాలిన్.. మోదీ ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేశారు. కేంద్రం రాష్ర్టాల హక్కులను లాక్కుంటున్నదని ఆరోపిస్తూ, రాష్ర్టాలకు అధికారాలు, ఆర్థిక స్వయంప్రతిపత్తిని
ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతూ, మతోన్మాధాన్ని పెంచి పోషిస్తున్న నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం నుండి దేశాన్ని రక్షించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఇందుర్తి మాజీ శాసనసభ్యులు చాడ వె�
గత 78 ఏళ్లుగా ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారంలో ఎస్టీయూ కీలక పాత్ర పోషించి, 79వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చారిత్రకమని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మచ్చశంకర్, బైరం హరికిరణ్ హర్షం వ్య�
యాదవులందరం ఏకమైతేనే హక్కుల సాధన సాధ్యమవుతుందని యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ అన్నారు. మండలంలోని కోనాపూర్ గ్రామంలో యాదవ సంఘ భవనంలో సంఘ సభ్యులతో సమామేశాన్ని నిర్�
త్యాగాల కొలిమిలో నుండి ఎర్రజెండా పుట్టిందని, పోరాటం ద్వారానే హక్కులు సాధించబడతాయని, మేడే స్ఫూర్తితో లేబర్ కోడ్స్ రద్దుకై ఉద్యమిద్దామని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వీరం మల్లేష్ అన్నారు.
Womens Day | మహిళలు అఘాయిత్యాలకు లోనుకాకుండా స్వయంశక్తి సాధించాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ప్రతినిధి పద్మావతి అన్నారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ పురోగతి సాధిస్తున్�
రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న అణచివేత, నిర్బంధాలు, అరెస్టుల పర్వాలను చూస్తుంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నాటి రోజులు గుర్తుకొస్తున్నాయి. తెలంగాణ మలిదశ ఉద్యమం సమయంలో జరిగినట్టే రాష్ట్రవ్యాప్త�
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించకపోవడం వల్ల రాజ్యాంగం కల్పించిన సామాజిక హక్కులను ఆ వర్గం వారు కోల్పోయే ప్రమాదం ఉన్నదని, వారికి ఆ హక్కులు కల్పించే మార్గాన్ని చూడాలని సుప్రీం కోర్టు కేంద్రానికి సూచిం
రాజ్యాంగం కల్పించిన హక్కులు, రిజర్వేషన్లను మహిళలు సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ పి.పద్మావతి అన్నారు.
విశ్వవిద్యాలయాలకు సంబంధించినంతవరకు అధ్యాపకుల నియామకం అత్యంత కీలకం. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి ఏడాదిలోనే రాష్ట్ర ప్రభుత్వం పలు వర్సిటీలలో ఉన్న ఖాళీలు గుర్తించి నియామక ప్రక్రియ చేపట్టడానికి అనుమతులు
సమాజంలోని పౌరులందరూ తమ హక్కులను పొందాలని కలెక్టర్ డాక్టర్ బీ గోపి అన్నారు. మండలంలోని విశ్వనాథపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం పౌరహక్కుల దినోత్సవం (సివిల్ రైట్స్ డే) సందర్భంగా అవగాహన సదస్సు �
పోడు భూములను సాగుచేస్తున్న రైతులకు భూయాజమాన్య హక్కులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. సమైక్య పాలనలో పోడు రైతులను అప్పటి పాలకులు పట్టించుకోలేదు. పోడు సాగుచేస్తున్న ఎస్సీ,ఎస్టీ, �