బీసీల హక్కుల సాధన కోసం ఈ నెల 7న ఢిల్లీలో నిర్వహించనున్న జాతీయ మహాసభకు బీసీలందరూ తరలిరావాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం బీసీ ప్రజాప్రతినిధులను ప�
సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటుచేసిన సంస్థే సమస్యాత్మకంగా మారింది. కృష్ణా నది నీటి వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించేందుకు కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన కృష్ణా రివర్
రాష్ర్టాల హక్కుల కోసం కేంద్రప్రభుత్వంపై చేసే పోరాటానికి సీఎం కేసీఆర్ నేతృత్వం వహించనున్నారా..? హక్కులను కాపాడుకునేందుకు, కోల్పోయిన వాటిని సాధించేందుకు బీజేపీయేతర రాష్ర్టాల ముఖ్యమంత్రులను ఆయన ఏకం చేయ�
రాష్ర్టాలకు సంబంధించిన విధుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని సీఎం కేసీఆర్ తప్పుపట్టారు. రాష్ర్టాల ద్వారా కాకుండా వివిధ పథకాలకు కేంద్రం నేరుగా పల్లెలకు నిధులు పంపడం సమర్థనీయం కాదన్నారు. ఈ నెల
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎంపీ బండి సంజయ్ ఏనాడైనా తెలంగాణ నేతన్నల సంక్షేమం కోసం పార్లమెంటులో ఒక్క మాటైనా మాట్లాడారా? కాకతీయ మెగా టెక్స్టైల్ పార్ కోసం ఏనాడైనా నోరు �
కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి తెలిపారు. మే డే సందర్భంగా కందుకూరు మండల కేంద్రంలో మండల టీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ఆధ్యర్యంలో జె
నేటి ప్రపంచానికి సమాంతరంగా మరో వినూత్నమైన ప్రపంచం ఆవిర్భవించింది. అది ఇంటర్నెట్ మాయాజాలం. ఆ ప్రపంచాన్నే మనం వర్చువల్ వరల్డ్ అంటున్నాం. ఆధునిక యుగంలో ఆంతరంగిక స్వేచ్ఛ అన్నది ఒక అభూత కల్పనగా మారే ప్రమాదం �
తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను స్వాధీనానికి జారీచేసిన నోటిఫికేషన్ను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ జాతీయ సమితి డిమాండ్
ఏడు దశాబ్దాల భారత సమాఖ్య రాజ్యాంగం అమలులో అనేక అనుభవాలు, వైఫల్యాలు, విజయాలు మనకు కనిపిస్తాయి. స్వతంత్ర భారత నిర్మాతలు ఈ దేశ సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి తోడ్పడే సాధనంగా మన రాజ్యాంగాన్ని మలిచారు. సంకుచిత ర
బాబా పి.ఆర్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘సైదులు’. అక్టోబర్లో చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ చిత్రం టైటిల్ లోగోను శుక్రవారం హీరో శ్రీకాంత్ ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘హక్కుల కోసం, స్వేచ్చ క�