అన్లోడింగ్, గన్నీ సంచుల విషయంలో పదే పదే కొర్రీలు ఉద్దేశపూర్వకంగా లారీలను తిప్పి పంపుతున్నారు మంత్రి ప్రశాంత్రెడ్డి ముందు వ్యాపారుల ఏకరువు.. కేంద్రం తీరు సరిగా లేదంటూ వ్యాఖ్యానించిన వేముల ధాన్యం కొన�
తెలుగుయూనివర్సిటీ : సెంట్రల్ పూల్లో ఏదైనా పాత బియ్యం అమోదించే అవకాశాన్ని తనిఖీచేసి నిర్ణయించడానికి మిశ్రమ సూచిక పద్దతి అనే ఒక కొత్త ప్రామాణిక ఆపరేటింగ్ విధానం(ఎస్ఓపి) ప్రవేశపెట్టబడిందని భారత ఆహార స�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ సంకల్పంతో వ్యవసాయం, అనుబంధ రంగాలకు మహర్ధశ పట్టిందని.. 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులతో మిల్లింగ్, అనుబంధ రంగాలకు తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర పౌరసరఫ�
రైస్మిల్లర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిండెంట్ ప్రభాకర్రావు కరీంనగర్ కార్పొరేషన్, మార్చి 31 : రాష్ట్రంలో సేకరించి న ధాన్యాన్ని నాణ్య త లేదని నిరాకరి స్తూ ఫుడ్కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ) అ