కేసీఆర్ చేసిన నేరమేమిటి? రాష్ర్టాల ప్రయోజనాలను విస్మరిస్తున్నందుకు కేంద్రంపై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. రాజ్యాంగాన్ని లోతుగా పునః సమీక్షించుకోవలసిన అవసరం ఉన్నదని చెప్పారు. ‘రాజ్యాంగాన్ని ఏర్పాటు చ
అంతర్యామికి ‘అర్చన’ ఆధ్యాత్మిక గ్రంథాలు ఓపట్టాన కొరుకుడు పడవు. ఆ పరిభాష పాఠకుడిని ఇబ్బంది పెడుతుంది. ఆ వాక్యం అర్థమైకానట్టు ఉంటుంది. రెండో ప్రయత్నంలోనో, మూడో ప్రయత్నంలోనో రచయిత అంతరంగం ఎంతోకొంత అవగతం అవ
Minister Harish Rao review on telangana health department | కొవిడ్ పాజిటివ్ వచ్చిన గర్భిణులకు అన్ని ఆసుపత్రుల్లో చికిత్సలు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. మంగళవారం ఆయన హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, డీఎంఈ రమ
తిరుపతి : తిరుమలలోని విశ్రాంతి గృహాలు, కాటేజీలు, ఏసీల్లో బస పొందే భక్తులు విద్యుత్ ఆదాకు సహకరించాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి కోరారు. తిరుపతిలోని శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో అధికారులతో ని�
కల్లూరు: గ్రీన్ ఫీల్డ్ హైవేలో భూములు ఇచ్చిన రైతుల జాబితాలో పొరపాట్లు సరిచేసేందుకు మంగళవారం కల్లూరు ఆర్డీవో కార్యాలయంలో భూ నిర్వాసితులతో సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన అదనపు కలెక్ట
Amazon | flipkart | ఏదైనా వస్తువు కొనేముందు ప్రతి ఒక్కరూ ఆ వస్తువు బాగుందా? లేదా? అని ఆరా తీస్తారు. ఈ కాలంలో అన్లైన్లో షాపింగ్ చేసే వాళ్లు ఎక్కువ కావడంతో వినియోగదారులు ఆ వస్తువుకు లభించిన రేటింగ్, సమీక్షల
తిరుమల : భారీ వర్షాల కారణంగా అప్ ఘాట్ రోడ్డులో ధ్వంసమైన రోడ్డు, రక్షణ గోడల పునః నిర్మాణం పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న ప్రాంతాలను మ�
Akhanda movie review | మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీను. ఆయనకు బాలకృష్ట తోడైతే ఆ ఇంపల్స్ ఎలా ఉంటుందో ‘లెజెండ్’ ‘సింహా’ వంటి సినిమాల్లో చూశాం. భారీ ఎలివేషన్స్, రోమాంచితమైన యాక్షన్ ఘట్టాలతో బాలయ్య�
drishyam 2 | కొన్ని కథలకు భాషాభేదాలతో సంబంధం ఉండదు. ఏ లాంగ్వేజ్లో రీమేక్ చేసిన ఆడుతుంటాయి. దృశ్యం సినిమాను అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. 2014లో వచ్చిన దృశ్యం-1 చిత్రంతో అగ్రకథానాయకుడు వెంకటేష్ చక్కటి విజయాన్ని �
Minister Koppula Eshwar | స్సీ రుణాల పంపిణీని వేగవంతం చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. 2020-21 కార్యచరణ ప్రణాళిక అమలు, రూపొందించాల్సిన
ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ : అర్హత కలిగిన ప్రతి పోడు రైతుకు పట్టా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ రాల్రాజ్ అన్నారు. ఇందు కోసం నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు పోడు రైతు�
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి జిల్లాలో 343 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమా
కామారెడ్డి టౌన్: కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వందశాతం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. సోమవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జరిగిన ప్
నీటిపారుదలశాఖపై రజత్కుమార్ సమీక్ష | గులాబ్ తుఫాను కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో ఇంజినీర్లతో నీటి పారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్కుమార్