తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని పర్యటన | తౌటే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తుఫాను అనంతర పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు.
సత్యవతి రాథోడ్ | జిల్లాలో కొవిడ్ -19 నివారణ, సంక్షేమ చర్యలపై జిల్లా కలెక్టరేట్ వద్ద గల ఇల్లందు క్లబ్ హౌస్ లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు
మంత్రి జగదీష్ రెడ్డి | కరోనా సెకండ్ వేవ్ నియంత్రణపై సూర్యాపేటలోని కలెక్టర్ కార్యాలయంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహింరు
మంత్రి సత్యవతి రాథోడ్ | కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో కొవిడ్ తీవ్రత, నివారణ చర్యలు, చికిత్స వసతులపై గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్
వ్యాక్సిన్లపై సమీక్ష | భారత్లో కొవిడ్ టీకాల భద్రత, దుష్ప్రభావాలపై నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు. రక్తం గడ్డకట్టం లాంటి తీవ్ర, తేలిక పాటి కేసులు ఏవైనా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గ�
కేంద్ర హోంశాఖ సమీక్ష | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విభజన అంశాల పరిష్కారంపై కేంద్రం దృష్టి పెట్టింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేంద్ర హోంశాఖ బుధవారం సమీక్ష నిర్వహించను�
యూకే వేరియంట్ | పంజాబ్లో 80శాతం కొవిడ్-19 కేసుల్లో యూకే వైరస్ వేరియంటేనని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కరోనా పరిస్థితిపై మంగళవారం ఆయన 11 రాష్ట్రాల ఆరోగ్యమంత్రులతో వీడియోకాన్ఫరెన్స్ ద�
మంత్రి ఎర్రబెల్లి | జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహ స్వామి, వల్మిడి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయాల అభివృద్ధిపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు