నగరంలో వరద కష్టాలను తొలగించేందుకు సమగ్ర కార్యాచరణ : మంత్రి కేటీఆర్ | నగరంలో వరద కష్టాలను తొలగించేందుకు నాలాల విస్తరణ, అభివృద్ధికి సమగ్ర కార్యక్రమాన్ని చేపట్టేందుకు జీహెచ్ఎంసీ
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎక్సైజ్ నూతన పాలసీ రూపకల్పనపై చీఫ్ సెక్రెటరీ సోమేశ్కుమార్తో మంత్రి శ్రీనివాస్గౌడ్ సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కార్యాలయంలో సమీక్ష నిర్వహించినట్లు మంత�
CM KCR Review on Dalit Bandhu | ప్రభుత్వం లైసెన్సులు కేటాయించే వివిధ రంగాలను గుర్తించి, అందులో అర్హులైన దళితులకు రిజర్వేషన్లు కల్పించనున్నట్లు సీఎం తెలిపారు. మెడికల్ షాపులు, ఫర్టిలైజర్ షాపులు, మీసేవా కేంద్రాలు, గ్యాస్ డీల�
CM KCR | రోజుకు 3లక్షల మందికి టీకాలు వేయాలి : సీఎం కేసీఆర్ | కరోనా మహమ్మారి నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకునేందుకు రోజుకు 3 లక్షల మందికి కొవిడ్ టీకా ఇచ్చేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ వైద�
లండన్ : ఆలూ.. ఇది మనలో చాలా మందికి ఫేవరెట్ వెజిటబుల్..అలాంటి రోస్టెడ్ పొటాటోలను జస్ట్ టేస్ట్ చేస్తే చాలు నెలకు ఆకర్షణీయ వేతనం ఆఫర్ చేస్తామంటే ఎలా ఉంటుంది..? ఇది అత్యాశ కాదు..కలలోనే అలాంటి జాబ�
వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి : సీఎస్ సోమేశ్కుమార్ | సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, నీ�
హైదరాబాద్: చారిత్రాత్మక జహంగీర్ పీర్ దర్గా విస్తరణ, అభివృద్ధి, మక్కా మసీదు మరమ్మతులు, పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ అధికారులను ఆదేశించారు. మైనారిటీ సంక్�
కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రుల సమీక్ష | కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల పేర్లను హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మారుస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిన విష
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని పర్యటన | తౌటే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తుఫాను అనంతర పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు.