Hyderabad | జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేవు.. పేదలకు కేటాయించిన వాంబే గృహాలను కొనుగోలు చేసేందుకు వీలులేకున్నా అడ్డదారిలో కొనుగోలు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఏకంగా ఆరంతస్థుల్లో భవన నిర్మాణం.. అక్రమ నిర�
రెవెన్యూ ఉద్యోగులుగా మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మనం కోరుకుంటున్న సంక్షేమం, ఇతర శాఖాపరమైన పదోన్నతులు, బదిలీలు, సీనియారిటీ అంశాల గురించి మనమంతా ఒక చోట కలిసి చర్చించుకోవాల్సిన సందర్భం, సమయం ఆసన్నమైందని త
వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో కలెక్టర్, ఇతర అధికారులపై జరిగిన దాడికి నిరసనగా ట్రెసా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఉద్యోగుల నిరసనలు కొనసాగాయి.
దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్పై దాడికి నిరసనగా పరిగి మండల తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగులు విధులు బహిష్కరించి కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ దాడికి నిరసనగా కార్యాలయ సేవలు నిలిపి వేస్తున్నట్లు తహసీల
ఈ నెలాఖరులోగా కొత్త రెవెన్యూ చట్టం-24(ఆర్వోఆర్ యాక్ట్)ను అమల్లోకి తేనున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. రెవెన్యూ ఉద్యోగుల జాబ్ చార్టుల రూపకల్పనకు ప్రత్యేక కమిటీ వే�
లంచగొండి అధికారులకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు హెచ్చరికలు జారీ చేశారు. కొందరు అధికారులు లంచం తీసుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అలాంటి వా రు తక్షణమే పద్ధతి మార్చుకోవాలని, లేకప
రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతో పలు విభాగాల ప్రభుత్వ ఉద్యోగులను శివరాత్రికి దూరం చేసిందనే విమర్శలొస్తున్నాయి. శుక్రవారం శివరాత్రి సందర్భంగా సెలవు అయినా.. పంచాయతీరాజ్, రెవెన్యూ ఉద్యోగులు విధుల్లోనే
ఉదయం 11.40 దాటినా ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయని, ఉద్యోగులు ఇంకా విధులకు హాజరుకాకపోవడమేంటి? అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిషరించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సంఘం అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లో
TRESA | రాష్ట్రంలోని రెవెన్యూ విభాగం ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) విజ్ఞప్తి చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులకు రెవెన్యూ ఉద్యోగులు అండగా నిలిచారు. క్షేత్రస్థాయిలో వరద బాధితుల సహాయ చర్యల్లో పాల్గొంటూనే.. బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకొచ్చారు
రెవెన్యూశాఖకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్(ట్రెసా) నేతలు మంగళవారం ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావుకు వినతిపత్రం అ�