రానున్న రోజుల్లో దేశంలో టీఆర్ఎస్ జైత్రయాత్ర చేస్తుందని.. కాంగ్రెస్ పార్టీ అంతిమయాత్ర కొనసాగుతుందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. దేశంలో బీజేపీ అప్రజాస్వామికంగా ఎన్ని చర్యలకు పాల్పడుతున్నా..
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వన్మ్యాన్ షోపై ఆగ్రహంగా ఉన్న పార్టీ సీనియర్లు అవకాశం దొరికినప్పుడల్లా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
సిద్దిపేట : పల్లె, పట్టణ ప్రగతి అద్భుతమైన పథకాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఆ రెండు పథకాల వల్ల గ్రామాలు, పట్టణాలు అద్భుతంగా తయారవుతున్నాయని తెలిపారు. ఈ విషయాన్న�
టీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే దొంగచాటున గూండాలతో దాడులు చేయిస్తున్నడని, రేవంత్రెడ్డికి తగిన గుణపాఠం చెబుతామని జవహర్నగర్ తెలంగాణ ఉద్యమకారులు అన్నారు
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తనను హత్య చేయించేందుకు కుట్ర పన్నాడని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆరోపించారు. క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్రెడ్డి కుట్రలు, కుం�
రేవంత్ అమెరికా టూర్లో ఉండగా 1,2 తేదీల్లో మేధోమథన సభ తానొచ్చాక నిర్వహిద్దామన్న రేవంత్ పట్టించుకోని సీనియర్లు.. హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి అసమ్మతి నేతలు, సీనియర�
రెడ్లకు అధికారం అప్పగించాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు.
కొడంగల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రైతుల గురించి మాట్లాడకుండా రెడ్లకు పగ్గాలు ఇవ్వాలని ఒక కులాన్ని ప్రస్తవించడం సిగ్గుచేటని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్య�
ఇవ్వలేదని నర్సన్నపై ప్రమాణం చేస్తావా? టీడీపీలో నన్ను బ్లాక్మెయిల్ చేశాడు పెట్టుబడుల కోసం కేటీఆర్ విదేశీ టూర్ జల్సాల కోసం రాహుల్ యాత్రలు కేసీఆర్ దేశాన్ని పాలించటం ఖాయం రేవంత్ వ్యాఖ్యలపై మల్లారె�
కాంగ్రెస్ రెడ్లది అయితే మేమెందుకు? ఇది బీసీలను పార్టీకి దూరం చేసే కుట్ర అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు బీసీ నేతల సమాయత్తం హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): రెడ్లకు అధికారం ఇవ్వాలంటూ టీపీసీసీ అధ్యక్షు�
నాడు 12 మంది సీఎంలది ఒకే సామాజిక వర్గం ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి ఎందుకు జరగలేదు? ఎమ్మెల్యే దానం సూటి ప్రశ్న హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన కుల రాజకీయ వ్యాఖ్యలను కా
హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రచ్చబండ పేరిట రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీఆ
అక్రమాలు, అర్థసత్యాలకు పుట్టిన బిడ్డ జయశంకర్ పేరు ఎత్తే అర్హతే లేదు ఇలాంటివారు రాజకీయాల్లోకా! మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ పల్లా హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): ఓట్ల కోసం రేవంత్రెడ్డి చెప్పే బ్రోకర్
నిన్నమొన్నటిదాకా కాంగ్రెస్తో పెద్దగా సంబంధం లేని వ్యక్తి ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడై రైతుల పేరు చెప్పుకొని రాజకీయం చేసేందుకు వస్తుండడంపై ‘హస్తం’ శ్రేణుల్లోనే విస్మయం నెలకొంది. సుమారు 60 ఏళ్లు దేశాన్న
ముఖ్యమంత్రి పదవికి విలువ ఇవ్వకుండా, అసహనంతో బూతులు తిడుతున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నాలుక తెగ్గోస్తామని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి హెచ్చరించారు. రేవంత్రెడ్డి