కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక స్థా యిలోనే టికెట్లు అమ్ముకుంటున్నదని, ఇక వారికి అధికారమిస్తే రాష్ర్టాన్ని బజారులో పెట్టి విక్రయించే పరిస్థితి నెలకొంటుందని బీఆర్ఎస్ మహబూబ్నగర్ జిల్లా అ ధ్యక్షుడు, జడ్�
అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదు. ఆ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంక్షోభం, అంధకారమే మిగులుతుంది. కర్ణాటక లెక్క కరెంట్కు గోసపడాల్సిందే. టార్చ్లైట్ పట్టుకొనే పొలాల ద�
కాంగ్రెస్ పార్టీకి ప్రజాక్షేత్రంలో గుణపాఠం ఖాయమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం చిట్యాల్ బోరి గ్రామం నుంచి మొదలై అంకోలి, వాన్వాట్ వరకు మండలంలోని వివిధ గ్రామాల్లో
సాగునీటి శాఖ ఈఎన్సీ మురళీధర్తోపాటు ఇంజినీర్లపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలను హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్, తెలంగాణ ఇరిగేషన్ గ్రాడ్యుయేట్స్ ఇంజినీర్స్ అసోసియేషన్, అసోసియేషన్�
రానున్న రోజుల్లో కాంగ్రెస్ అసెంబ్లీ టికెట్లు అమ్ముకునేందుకు గాంధీ భవన్లో కౌంటర్లు పెట్టాలని పీసీసీ సభ్యుడు గణేశ్ రాథోడ్ అన్నారు. తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎంపీ ప్రభాకర్ రెడ్డి దవాఖానలో చికిత్స తీసుకుంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలా నీచంగా మాట్లాడుతున్నాడని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
Minister KTR | ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అయిన తర్వాత కామారెడ్డిలో ఘననీయంగా అభివృద్ధి జరుగుతుందని, అప్పుడు ఇక్కడి భూముల ధరలు అమాంతం 20 నుంచి 30 రెట్లు పెరుగుతాయని మంత్రి కేటీఆర్ అన్నారు. కాబట్టి నియోజకవర్గంలో ఏ
Minister KTR | ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గ మేలు కోసమే ఇక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పట్టుబట్ట�
Minister KT R | కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్పై పోటీ చేస్తానంటున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రం సంధించారు. కొడంగల్లో చెల్లని నువ్వు కా�
Kotha Prabhakar Reddy | మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన దాడి రాష్ట్ర రాజకీయాల్లో హింసాత్మక విధానాలకు తెరలేపింది. ఇది ఇప్పటికిప్పుడు జరిగిన పరిణామం కాదు.. ప్రతిపక్ష నేతలు కొన్న�
TDP | తెలంగాణపై మరో కుట్రకు తెరలేచింది. అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి టీడీపీ తప్పుకున్నది. అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించినా, ప్రచారానికి సిద్ధంగా ఉన్నామని నేతలు, కార్యకర్తలు చెప�
Kotha Prabhakar Reddy | ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి హత్యారాజకీయాలకు ఒడిగడుతున్న కాంగ్రెస్.. దాన్నుంచి తప్పించుకోవడానికి ఫేక్ ప్రచారానికి తెగబడింది. కొత్త ప్రభాకర్రెడ్డిపై దాడి చేసింది కాంగ్రెస్ కార్యకర్త అన�