Harish Rao | మెదక్లో జరిగిన అభివృద్ధి తెలియాలంటే కళ్లు పెద్దవి చేసి చూడాలని రేవంత్ రెడ్డికి హరీశ్రావు సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి కేవలం గజ్వేల్, మెదక్ జిల్లాలో మాత్రమే జరిగిం�
Revanth Reddy | అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు ఒక్క ఎంపీ టికెట్ కూడా ఇవ్వకుండా సీఎం రేవంత్రెడ్డి మాదిగలను అణగదొక్కుతున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు. తెలంగాణలో మాలల, రెడ�
Errabelli Dayakar Rao | హామీల అమలుకు సీఎం రేవంత్రెడ్డి ఆగస్టు వరకు గడువు పెట్టడాన్ని బట్టి చూస్తే, ఎన్నికలు దాటవేయాలనే ఆలోచన బట్టబయలు అవుతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శనివారం జయశంకర్ భూపాలపల్ల�
DK Aruna | సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ నేత డీకే అరుణ సవాలు విసిరారు. మిస్టర్ రేవంత్ రెడ్డి.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగవు నువ్వు.. నా బాగోతం చెబుతానంటావా? నీ చరిత్ర ఏంటో ప్రజల ముందు బయటపెడతా అని మండి
V Hanumantha Rao | మల్లు రవికి తాను టికెట్ ఇప్పిస్తే.. టెన్ జన్పథ్లో భట్టి విక్రమార్క తన కాళ్లు మొక్కిండు అని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Harish Rao | మైనార్టీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఒక్క మైనార్టీకి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని అన్నారు. మైనార్టీలపై కాంగ్రెస్ ప్రేమ ఇదేనా? అని ప�
Telangana | కాంగ్రెస్ పాలనలో అబద్దాల పోటీ కొనసాగుతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర విమర్శలు చేశారు. రైతుల రుణమాఫీపై సీఎం, డిప్యూటీ సీఎం పోటీపడి అబద్దాలు మాట్లాడుతున్నారని హ�
KTR | మోదీని చౌకీదార్ చోర్ అని రాహుల్ బాబా అంటున్నాడని.. కానీ మోదీ చౌకీదార్ కాదు బడేభాయ్ అని రేవంత్ బాబా అంటున్నాడని కేటీఆర్ విమర్శించారు. అదానీ ఫ్రాడ్ అని రాహుల్ అంటే.. అదానీ ఫ్రెండ్ అని రేవంత్ అం
Motkupalli Narasimhulu | తాను గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశానని.. కానీ రేవంత్ రెడ్డి హయాంలో జరిగినంతటి అన్యాయం మునుపెన్నడూ జరగలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ టి�
తాను నిఖార్సయిన ఉద్యమకారుడినని, ప్రజల కోసం ఎన్నిసార్లయిన జైలుకు పోయే దమ్మున్న నాయకుడినని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. తనను విమర్శించే అర్హత కోమటిరెడ్డి బ్రదర్స్కు లే�
‘పాలకులకు సత్యనిష్ఠ మినహా మరేదీ ప్రజా విశ్వాసాన్ని సంపాదించలేదు’ అని అన్నారు భీష్ముడు. ఇది సార్వత్రిక సత్యం. కానీ, ‘పొద్దున విత్తునాటి, రాత్రికి పండు కోసుకోవాలనే’ అత్యాశాపరులైన నేతలు, ఆధునిక భారతంలో అడ్
Harish Rao | భువనగిరి సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆసుపత్రి పాలైన 24 మంది విద్యార్థుల్లో ప్రశాంత్ అనే విద్యార్థి మరణించడం తీవ్రంగా కలచివేసిందని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపార