Harish Rao | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ మధ్య మద్యం అమ్మకంపై ప్రేమ ఎక్కువైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సెటైర్లు వేశారు.
Harish Rao | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల ధాన్యం దళారుల పాలైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
KTR | నేను ఢిల్లీకి వెళ్లింది అనుముల కుటుంబ కుంభకోణాలు బయటపెట్టేందుకు వెళ్లాను. మళ్లీ కూడా కుంభకోణాలను బయటపెడుతూనే ఉంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
KTR | కొడంగల్లో ఫార్మా విలేజ్ ఏర్పాటు కారణంగా.. సురేశ్ అనే బీఆర్ఎస్ కార్యకర్త 7 ఎకరాల భూమి పోతోంది.. విలువైన భూమి పోతదంటే అడగడం తప్పా..? అని రేవంత్ రెడ్డి సర్కార్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క�
CM Revanth Reddy | ధాన్యం కొనుగోళ్లలో(Grain purchases) జాప్యంపై రైతులు మండిపడితున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై ఊరూరా ఆందోళనలు చేపడుతున్నారు. రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్�
KTR | కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న ఫార్మా విలేజ్కు వ్యతిరేకంగా గత ఆరు నెలల నుంచే పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నా
KTR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫార్మా సిటీ ఏర్పాటు విషయంలో ఎంతో ముందు చూపుతో వ్యవహరించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ముచ్చర్లలో ఫార్మా పార్క్ పెట్టి అక్కడ నివాసాల�
Patnam Narender Reddy | సీఎం రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. కొడంగల్లో రైతుల తిరుగుబాటుతో రేవంత్ రెడ్డి కం�
DK Aruna | సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. లగచర్ల ఘటనలో కుట్ర కోణం ఉందనుకోవడం లేదని తెలిపారు. కుట్ర కోణం ఉండి ఉంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించి శాంతిభ�
పేద, మధ్య తరగతి విద్యార్థులకు సాంకేతిక విద్య అందించే బాసర ట్రిపుల్ ఐటీలో పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ ఆవేదన వ్�
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పు కొండలా పెరిగిపోతుంటే, అభివృద్ధి మాత్రం ఆవగింజంత అయినా కనిపించడం లేదు. గత ఏడాది డిసెంబర్ 7న అధికారం చేపట్టిన నాటి నుంచి మంగళవారం వరకు అంటే 341 రోజుల్లో రేవంత్రెడ్డి ప్రభ�
‘కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కల్యాణలక్ష్మి చెక్కుతోపాటు తులం బంగారం ఇస్తామని ఎన్నికల ప్రచారంలో రేవంత్రెడ్డి మాట ఇచ్చిండు. అధికారంలోకి వచ్చి 11 నెలలు దాటింది. ఇప్పటిదాకా ఏ ఒక్కరికీ తులం బంగారం ఇవ్వలేదు.