రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 3డీ మంత్రంతో (మోసం, విధ్వంసం, దృష్టి మళ్లించడం) పాలన చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. రేవంత్ ప్రభుత్వం ఆర్థిక నేరానికి తెరలేపింద�
రేవంత్రెడ్డి సర్కారు అప్పులు తెచ్చుకొనేందుకు కూడా ఓ బ్రోకరేజ్ సంస్థను పెట్టుకున్నది! కొత్త అప్పులు సృష్టించి ఇప్పించేందుకు ఆ సంస్థకు ప్రభుత్వం కమీషన్ కూడా చెల్లిస్తున్నది. పెద్ద మొత్తంలో అప్పులు చ�
ప్రజాపాలనలో భాగంగా గుర్తించిన గ్రామాల్లో ఇందిరమ్మ లబ్ధిదారులకు బిల్లులు రాక నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. కా గా, జిల్లాలోని 21 మండలాల్లో 21 గ్రామాలను ప్రజాపాలనలో పైలెట్ గ్రామాలుగా అధికారులు ఎంపిక చేశా�
మంత్రివర్గంలో లంబాడాలకు స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తూ సేవాలాల్ బంజారా సంఘం నేతలు గురువారం జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం ముట్టడికి ప్రయత్నించారు.
Harish Rao | ఒక్క జింకను చంపిన సల్మాన్ఖాన్ను జైల్లో వేశారు.. మరి మూడు జింకలను చంపిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలేవి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశ్నించారు.
Harish Rao | చెట్ల నరికివేత విషయంలో పేద రైతుకు ఒక న్యాయం, రేవంత్ రెడ్డికి ఒక న్యాయం ఉంటదా..? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశ్నించారు.
యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. ఇప్పటివరకు 21 జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క కేంద్రం కూడా ప్రారంభించలేదు. 29 జిల్లాల్లో ఒక్క వడ్ల గింజ కూడా కొనుగోలు చేయలే�
ఇందిరమ్మ రాజ్యమంటే ఇంటింటిపైనా కేసులు పెట్టడమా? అని బీఆర్ఎస్ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ది సాగుభాష అయితే, సీఎం రేవంత్రెడ్డిది సావు భాష అని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. సీఎం హోదాలో కేసీఆర్ పదేండ్లలో సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, చెక్డ్యామ్లు, నీ
అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారా? లేదా? అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత గట్టు రామచందర్రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యంతోనే నగరంలో మంచినీటి సమస్య ఏర్పడిందని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆర్కే పురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ పేస్- 3 లో మంచినీటి సమస్య ఉందని తెలుసుకున్న ఎమ్మెల్యే బ�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ వెనుకబడిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. రాష్ర్టాన్ని నడిపించలేని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అని ధ్వజమెత్తారు. కేస