అతి పెద్ద కంపెనీ మోసర్బేర్, కేంద్ర సంస్థ ఎన్టీపీసీలే సాధ్యం కాదని వదిలించుకున్న హిమాచల్ ప్రదేశ్ హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం రేవంత్రెడ్డికి అంత ఉబలాటం ఎందుకని, దీనిని నిగ్గు తేల్చాల్స
మావోయిస్టులను చంపినంత మాత్రాన వారి సిద్ధాంతం చావదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ అన్నా రు. ఇటీవల ఛత్తీస్గఢ్ అబూజ్మడ్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మా వోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్
మోసపూరిత మాటలతో ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి తెలంగాణలో దుర్మార్గపు పాలన నడిపిస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. అమెరికాలోని డాలస్లో జూన్ ఒ
11 జిల్లాలకు విస్తరించిన హెచ్ఎండీఏలో పురోగతి లేకుండా పోయింది. అట్టహాసంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టే ఆ విభాగం కుంటుపడింది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయక, కొత్త ప్రాజెక్టులను చేపట్టక ప్రణాళి�
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అర్ధరాత్రి కూడా యాక్సెస్ ఉన్నదని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. రాహుల్కు రేవంత్రెడ్డికి మధ
సీఎం రేవంత్రెడ్డి, రాహుల్గాంధీ, రాబర్ట్వాద్రా దేశ సైనిక శక్తిని తక్కువ చేసి మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ కుటుంబంపై రేవంత్రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని, రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్, హరీశ్రావుకు నోటీసులు జారీ చేశారని బీఆర్ఎస్ గజ్వేల్ ని�
దేశంలో ప్రతిపక్ష ముఖ్యమంత్రులు ప్రధాని మోదీని కలవడానికి ఇష్టపడటం లేదు. ఆయన ఆధ్వర్యంలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాలు, ఇతర సదస్సులకు హాజరయ్యేందుకు కూడా వారు విముఖత చూపుతున్నారు.
Harish Rao | కూట్లో రాయి తీయని వాడు ఏట్లో రాయి తీసినట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడం చేతకాని అసమర్థ రేవంత్ సర్కారు.. హిమాచల్ ప్�
AM Ratnam | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన హరిహర వీరమల్లు చిత్రం జూన్ 12న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీని ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మించారు. అయితే ఏఎం రత్నం ఆరోగ్యం గు�
Hanmakonda | కాంగ్రెస్ పార్టీకి పెద్దలపై ప్రేమ కురిపిస్తూ, పేదలపై ప్రతాపం చూపుతోందని, కూరగాయలు అమ్మేవారి జీవితాలను కూల్చుతున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ మండిపడ్డారు.
Indiramma House | ఇందిరమ్మ ఇల్లు రాలేదని తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతపట్ల గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకున్నది.
అధిష్ఠానంతో సంబంధాలు పూర్తిగా క్షీణించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర నేతలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారా?, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ దూకుడుగా వ్యవహరిస్తున్
మంత్రివర్గ విస్తరణ విషయంలో తన మాట చెల్లుబాటు కాదని సీఎం రేవంత్ రెడ్డికి అర్థమై, అధిష్ఠానానికి సరెండర్ అయినట్టు కాంగ్రెస్ పార్టీలో చర్చ మొదలైంది. ఇన్నాళ్లూ తాను చెప్పినవారికే పదవులు ఇవ్వాలని పట్టుబట