వచ్చే ఎన్నికల్లో 117 సీట్లు గెలుస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్తున్నారని, ప్రస్తుతమున్న 64 సీట్లు కూడా కాంగ్రెస్కు దకవని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనాయకురాలు, మాజీ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి వ్యాఖ్యానిం
రాష్ట్రంలోని రేవంత్ సర్కార్పై నిరుద్యోగులు మరోసారి సమరశంఖం మోగించారు. పోలీస్ ఉద్యోగాల వయోపరిమితి పెంపుతో పాటు పలు డిమాండ్లు నెరవేర్చాలని రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం, అధికారులు
Kranthi Kiran | రాష్ట్ర ప్రజానికం ఎదుర్కొంటున్న సమస్యలపై కాకుండా బీఆర్ఎస్ నాయకుల వ్యక్తిగత విషయాలపై రాజకీయాలు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు.
Niranjan Reddy | రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టు ( Irrigation Projects ) లపై ఎలాంటి అవగాహన లేని సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు గడ్డ సాక్షిగా పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు.
R.S. Praveen Kumar | లంగాణ సమాజాన్ని కుదిపేసిన ఫోక్సో కేసు రేవంత్ రెడ్డి బండి సంజయ్ చీకటి స్నేహం వల్లే బలహీనపడ్డదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కుటుంబానికి సంబంధించినది ఆరోపణలున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్పై సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్టు సీఎం రేవంత్అసెంబ్లీలో ప్రకటించారు.
కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ గాడి తప్పిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ వద్దే విద్యాశాఖ ఉండటంతో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదని, గురుకులాల పరిస్థితి దారుణ�
ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని సీఎం రేంవత్రెడ్డి నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మంద కృష్ణమాదిగ అన్నారు. మంథనిలోని ఎస్ఎల్బీ గార్డెన్స్లో మంథని నియోజకవర్గంలోని