ఆరెస్సెస్, బీజేపీ.. రెండూ వేర్వేరు కాదు, శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటే అన్నట్టుగా రెండు వ్యవస్థలు కలిసి మెలిసి పనిచేస్తాయి. కానీ ఈ భావన ఇప్పుడు పూర్తిగా చెదిరిపోయింది. ఆరెస్సెస్ చెప్పినట్టే బీజేపీ వింటుంద�
Rajinikanth | సౌతిండియన్ సూపర్స్టార్ రజనీకాంత్కి దేశ వ్యాప్తంగా ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 5 దశాబ్ధాలుగా భారతీయ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ఈ దిగ్గజం 75 ఏళ్ల వయసులోనూ వ
Virat Kohli | టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ కావాలనే తన నిర్ణయంపై తొలిసారి విరాట్ కోహ్లీ తొలిసారి స్పందించాడు. ఈ నెల లండన్లో యువరాజ్ సింగ్ నిర్వహించిన ఛారిటీ కార్యక్రమంలో విరాట్ పాల్గొన్నాడు. ఇంగ్లాండ�
బొంరాస్ పేట మండల ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న వినోద్ గౌడ్ పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా వీడ్కోలు కార్యక్రామాన్ని ఇంచార్జ్ ఎంపీడీవో వెంకన్ గౌడ్, కార్యాలయ సిబ్బంది ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ జాయింట్ సెక్రటరీ(టెక్నికల్)గా డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్కు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. మంగళవారం ఉత్తర్వులు జారీ చే సింది. జాయింట్ సెక్ర�
టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ నిర్ణయం కోట్లాది అభిమానులందరి మాదిరిగానే తననూ షాక్కు గురిచేసిందని భారత క్రికెట్ జట్టు మాజీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి మరో స్టార్ ప్లేయర్ తప్పుకున్నాడు. వెస్టిండీస్ (Westindies) విధ్వంసక బ్యాటర్ మూడు ఫార్మట్లకు వీడ్కోలు పలికాడు. 29 ఏండ్ల వయస్సులోనే రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ప్రపంచానికి షా�
Heinrich Klaasen : దక్షిణాఫ్రికా హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen) ఈమధ్యే వీడ్కోలు ప్రకటనతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. దాంతో, క్లాసెన్ ఎందుకు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు అనేది ఫ్యాన్స్కు అంతుచిక్క�
ఇటీవలి కాలంలో తరుచూ గాయాల పాలవుతున్న గ్లెన్ మ్యాక్స్వెల్ ఇకపై వన్డేలలో కొనసాగబోనని ఆ ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. వచ్చే ఏడాది భారత్, శ్రీలంకలో జరుగబోయే టీ20 వరల్డ్ కప్పై దృష్టిసారించిన మ్యాక్సీ.. �
Heinrich Klaasen: అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు హెన్రిచ్ క్లాసెన్. దక్షిణాఫ్రికా తరపున ఆ బ్యాటర్ నాలుగు టెస్టులు, 60 వన్డేలు, 58 టీ20 మ్యాచ్లు అతను ఆడాడు. ఫ్రాంచైజీ టీ20 క్రికెట్ మాత్రం ఆడనున్నట్లు �
Ajit Agarkar: టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ, రోహిత్ స్థానాన్ని భర్తీ చేయడం కష్టమని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పేర్కొన్నారు. అయితే కొత్త బ్యాటర్లు వారి పాత్రను పోషిస్తారని ఆశి
వెనకటికి ఓ ప్రబుద్ధుడు.. పంచ పాండవులు ఎందరంటే మంచం కోళ్ల వలె ముగ్గురు అని చెప్పి, రెండు వేళ్లు చూపించి, ఒకటి అంకె రాశాడట. ప్రస్తుత తెలంగాణ పాలకులు అదే చేస్తున్నారు. ఎన్నికలకు ముందు చెప్పింది కొండంత. గెలిచి �
కోహ్లీ, రోహిత్ రిటైర్ అయినప్పటికీ వారి స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్లు భారత జట్టులో పుష్కలంగా ఉన్నారని ఇంగ్లండ్ పేస్ దిగ్గజం జేమ్స్ అండర్సన్ అభిప్రాయపడ్డాడు.