విశ్రాంత ఉద్యోగులు కన్నెర్రజేశారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన విరమణ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రేవా, తెలంగాణ పెన్షనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఉమ్మడి జిల్లాలోని కలెక్టరేట్లు, ఆ
‘హైదరాబాద్ జిల్లాలో పనిచేసిన ఓ ఉద్యోగి ఇటీవల రిటైర్ అయ్యారు. అనారోగ్యంతో దవాఖానలో చూపించుకోగా.. క్యాన్సర్ అని వైద్యులు నిర్ధారించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూపాయి కూడా అందలేదు. ఆఖరికి దవాఖాన బిల్�
పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపుల కోసం ప్రభుత్వంపై విశ్రాంత ఉద్యోగుల ఒత్తిడి రోజురోజుకు తీవ్రమవుతున్నది. రిటైర్మెంట్ అయిన రెండు నెలల లోపే చెల్లించాల్సిన బెనిఫిట్స్ ఏళ్ళు గడుస్తున్న అందకపోవటంతో, విశ్రా�
Telangana | జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంక్షేమ అధికారిగా పనిచేసి 10 నెలల క్రితం ఉద్యోగ విరమణ పొందిన చిన్నయ్య అనారోగ్యం బారినపడి మృత్యువుతో పోరాడుతున్నాడు. 10 నెలలుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడంతో ఆ కుటుం�
Telangana | తాత్కాలిక ప్రాతిపదికన నియామకమై ఆ తర్వాత వివిధ ప్రభుత్వాల హయాంలో రెగ్యులరైజ్ అయిన వారు, నాన్ మస్టర్రోల్ (ఎన్ఎంఆర్)గా చేరినవారు, న్యాయస్థానాల ద్వారా తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయించుకున్నవార�
Harish Rao | ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చెల్లించలేని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నెలల తరబడి ఎదురు చూస్తూ, ఓపిక నశించి వీడ
సంక్షేమశాఖలో ఆయనొక జిల్లా స్థాయి రిటైర్డ్ అధికారి. దశాబ్దాలుగా లక్షలాది మందికి సంక్షేమ ఫలాలను అందించడంలో వారధిగా నిలిచారు. ఆపన్నహస్తం అందించి ఆసరాగా నిలిచారు.
మన్మోహన్సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2014 సాధారణ ఎన్నికల ముందు (2014 ఫిబ్రవరిలో) ఏడవ వేతన సంఘాన్ని నియమించింది. ఆ సంఘం 2015 నవంబర్లో నివేదిక సమర్పించింది.
ప్రభుత్వ ఉద్యోగి సగటున ముప్పై ఏళ్ల పాటు విధులు నిర్వహిస్తారు. పదవీ విరమణ చేసిన తర్వాత శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు. ఉద్యోగం చేసినంత కాలం తాము దాచుకున్న జీపీఎఫ్, ఎల్ఐసీ, ఆర్జిత సెలవుల స�
విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు శాంతి కరువైంది. శేష జీవితాన్ని ఆనందంగా గడపాల్సిన వయసులో ఆందోళన బాట పట్టారు. తమకు రావాల్సిన భత్యాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలంటూ ఈ నెల 17న హైదరాబాద్ ఇందిరా పార్క్�
ఉద్యోగ విరమణపొంది పందొమ్మిది నెలలు గడుస్తున్నా తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకెప్పుడిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని విశ్రాంత ఉద్యోగులు ప్రశ్నించారు. బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్
ఉద్యోగ విరమణ తర్వాత బెనిఫిట్స్ సకాలంలో రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు, మానసిక క్షోభకు గురవుతున్నామని పలువురు రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ బకాయిలొస్తే పిల్లల వివాహాలు, ఆరోగ్య సమస్యలు
2024, మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద న్యాయంగా రావాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదు. తమ నిర్లక్ష్య ధోరణితో రిటైర్డ్ ఉద్యోగుల మరణాలకు ప్రభుత్వ పెద్దలు కారణమవు�
రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందకపోవడంతో మనస్తాపానికి గురై కొంతమంది పెన్షనర్లు చనిపోతున్నారని, వారి మరణాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ హెచ్చర�