ఉద్యోగ విరమణపొంది పందొమ్మిది నెలలు గడుస్తున్నా తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకెప్పుడిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని విశ్రాంత ఉద్యోగులు ప్రశ్నించారు. బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్
నల్లగొండ జిల్లాలోని పులిచర్ల జడ్పీహెచ్ఎస్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన చిలువేరు సత్యనారాయణ గతేడాది అక్టోబర్ 24న ఉద్యోగ విరమణ చేశారు. తన ఇద్దరి కూతుర్లలో ఒక కూతురి పెండ్లి చేసిన ఆయన.. మరో కూతురి వివ�
2024, మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద న్యాయంగా రావాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదు. తమ నిర్లక్ష్య ధోరణితో రిటైర్డ్ ఉద్యోగుల మరణాలకు ప్రభుత్వ పెద్దలు కారణమవు�
ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (రేవా) ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో గురువారం పెద�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ధర్మారం, వెల్గటూర్, ఎండపల్లి మండలాల టి జి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ మేరకు శనివారం స్థానిక పెన్షనర్ల భవన్ లో జరిగిన సంఘ�
రిటైర్డ్ ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మం, జనగామ కలెక్టరేట్ల వద్ద మహాధర్నా నిర్వహించారు.
ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఖమ్మం జిల్లాశాఖ ఆధ్�
ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రిటైర్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం జనగామ జిల్లా కలెక్టరేట్ ఎదుట రిటైర్డ్ ఎంప్లాయిస్ బకాయిల సాధన కమిటీ ఆ�
ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు రిటైర్డ్ అయ్యాక ఇద్దరు కుమారులకు ఇండ్లు కట్టించి వారికి పెండ్లిళ్లు చేయాలని కలలు కన్నాడు.. మరో ప్రభుత్వ ఉద్యో గి తనకు ఉన్న ఇద్దరు కుమారులకు ఇండ్లు కట్టించే పనులు ప్రారంభించాడు.. �
అయ్యా.. సీఎం రేవంత్రెడ్డిగారు.. రిటైర్డ్ ఉద్యోగులను మనోవేదనను ఆలకించండి. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలి. బీపీ, షుగర్లు పెరిగిపోతున్నాయి.
30-40 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్డ్ తర్వాత హాయిగా రెస్ట్ తీసుకుందామనుకున్న వారి జీవితాల్లో కటిక చీకట్లు అలుముకున్నాయి. రిటైర్మెంట్ తీసుకొని 18 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో �
రిటైర్డ్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని రిటైర్డ్ ఎంప్లాయిస్ బకాయిల సాధన కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ డిమాండ్ చేశారు.