జీహెచ్ఎంసీలో ఉద్యోగులు నెలవారీ వేతనాలు కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. జీతాలు 8వ తేదీ దాటినా కొన్ని సర్కిళ్లలో ఖాతాల్లోకి క్రెడిట్ కాలేదు. దీంతో సర్కిల్లో ఉన్నతాధికారులు, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయ
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు ఉద్యోగులు అని కేసీఆర్ తరచుగా అంటుంటారు. పరిపాలనను ప్రజల వద్దకు చేర్చే గురుతర బాధ్యత వారి భుజాలపైనే ఉంటుంది. తెలంగాణ ఉద్యమం మలిదశ పోరులో ఉద్యోగుల పాత్ర మరువరానిది. ఈ అ�
అధికారం ఇవ్వండి చాలు.. ఆరు నెలల్లో అన్ని సమస్యలు హాంఫట్ చేస్తామన్నట్టుగా గారడీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. అందులో పెన్షనర్ల సమస్యలు పరిష్కరిస్తామనేది ఒకటి.
విధి నిర్వహణలో అంకిత భావంతో సేవలందించి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు మలి వయసులో అధికారుల నుంచి చిన్నచూపే దిక్కవుతున్నది. ఇంటి స్థలాల కోసం 44 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా ‘అదిగో.. ఇదిగో’ అంటూ మభ్యపెడుతున్నారే తప�
న్యాయశాఖలో పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగులు, కుటుంబ పెన్షనర్లకు అందించే అదనపు క్వాంటం ఆఫ్ పెన్షన్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. న్యాయశాఖ రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి
బీటీఎన్జీవోలు కదం తొక్కారు. ‘మా భూములు మాకే కావాలని’ నినదించారు. రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 2 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారు. బీటీఎన్జీవోలకు మద్దతుగా �
రాష్ట్రంలోని పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను ఆగస్టు 10 లోగా పరిష్కరించాలని పెన్షనర్స్ సంఘాల సమన్వయ కమిటీ సర్కారుకు డెడ్లైన్ విధించింది. లేకుంటే ఆగస్టు 11న చలో హైదరాబాద్కు పిలుపునిస్తామని, మూ�
ఏ సొసైటీలోనూ లేనివిధంగా మైనార్టీ గురుకులంలో ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం కొనసాగుతున్నది. అవుట్ సోర్సింగ్లో నియమితులైన విశ్రాంత ఉద్యోగులే అకడమిక్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ పెత్తనం చెలాయి�
పదవీ విరమణ అనంతరం ఉద్యోగులకు పెన్షన్ ఇచ్చే విధానం బ్రిటిష్ కాలంలోనే మొదలైంది. తమ వద్ద పని చేసిన ఉద్యోగుల సంక్షేమం నిమిత్తం 1881లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దేశానికి స
విశ్రాంత ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలువాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల. సీతారామయ్య అన్నారు. శనివారం కోదాడ విశ్రాంత భవనంలో విశ్రాంత ఉద్యోగులకు పుట్టినర�
ఉద్యోగ వ్యతిరేక విధానాల అమల్లో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ దశాబ్దాలుగా పోటీ పడుతున్నాయి. ఉద్యోగ వర్గాలు పోరాడి సాధించుకున్న పెన్షన్ హక్కులను కేంద్రం ఇటీవల తెచ్చిన నూతన ఆర్థిక చట్టం హరించివేస్తు
రాష్ట్రంలో పదవీ విరమణ పొందిన (రిటైర్డ్) ఉద్యోగులకు, ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ అందకపోవడంతో.. వైద్యానికి డబ్బుల్లేక రోజుకొక గుండె ఆగిపోతున్నదని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ విమర్శ�