తెలంగాణపై కేంద్రం ఆర్థిక వివక్ష చూపుతున్నదని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ ఆదాయానికి దక్షిణాది రాష్ర్టాలే వెన్నెముకగా నిలుస్తున్నాయని గుర్తుచ�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఒకటో తేదీన జీతాలు ఇచ్చినట్లు నటించి.. సమస్యలను పరిష్కరించకుండా మోసం చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివ�
కాంగ్రెస్ ఎన్నికల ముందు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక సమస్యలను పరిష్కరించకుండా మోసం చేస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు.
జీహెచ్ఎంసీ.. ఆసియాలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్...రూ.వేల కోట్ల బడ్జెట్.. కానీ ఈ కార్పొరేషన్లో జరిగే పనులన్నీ ‘వింతే’ ! గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే ఉన్నతాధికారుల పనిత�
ఉద్యోగ విరమణ చేసి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి అందని బెనిఫిట్స్... అనారోగ్యంతో మెరుగైన చికిత్స తీసుకోలేని అవస్థ.. తల్లిదండ్రులకు మంచి వైద్యం అందించలేని దుస్థితి.. పిల్లల పెండ్లిండ్లకు చేతికి అందని �
ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డిని కలిసేందుకు బయల్దేరిన రిటైర్డ్ ఉద్యోగుల అరెస్ట్ అమానుషమని ఉద్యోగ సంఘాల మాజీ నేత దేవీప్రసాద్ ఖండించారు. ముఖ్యమంత్రికి కష్టాలు చెప్పుకొనేందుకు
ప్రభుత్వపరమైన సేవలు అందించి చేసిన సేవలకు రావాల్సిన ప్రభుత్వ బకాయిలను చెల్లించకుండా ప్రజా పాలనలో దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతూ వేధిస్తున్న తీరుపై ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని రాజన్న సిరిసిల్ల జిల�
తెలంగాణ ఉద్యమంలోనూ, రాష్ట్ర నిర్మాణంలోనూ వెన్నెముకగా నిలిచిన ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు హక్కుగా అందాల్సిన బెనిఫిట్స్ సకాలంలో అందించక కాంగ్రెస్ సర్కారు మానసిక వేధింపులకు గురిచేస్తున�
Harish Rao | ‘అసలైన తెలంగాణ ద్రోహివి, తెలంగాణ నీటి ద్రోహివీ నువ్వే రేవంత్రెడ్డి’ అని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ర్టానికి ఒక ముఖ్యమంత్రిని అనే విషయం మరచిన రేవంత్రెడ్డి.. వీధిరౌడీలా ప్రవర్తిస్తున్నా
రాష్ట్రంలో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్లు చెల్లించి న్యాయం చేయాలని శాసనమండలిలో బీఆర్ఎస్ విప్ దేశపతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం సకా
ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు ప్రభుత్వ పరంగా రావాల్సిన బకాయిలను ఇప్పించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు గురువారం వేములవాడలో రిటైర్డ్ ఉద్యోగులు వినతిపత్రం అందజేసి కోరారు.
విశ్రాంత ఉద్యోగులు కన్నెర్రజేశారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన విరమణ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రేవా, తెలంగాణ పెన్షనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఉమ్మడి జిల్లాలోని కలెక్టరేట్లు, ఆ
‘హైదరాబాద్ జిల్లాలో పనిచేసిన ఓ ఉద్యోగి ఇటీవల రిటైర్ అయ్యారు. అనారోగ్యంతో దవాఖానలో చూపించుకోగా.. క్యాన్సర్ అని వైద్యులు నిర్ధారించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూపాయి కూడా అందలేదు. ఆఖరికి దవాఖాన బిల్�