కొన్నేండ్లపాటు సేవలు అందించి, శేషజీవితాన్ని ప్రశాంతంగా గడపాల్సిన రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వం ప్రతిపాదించిన సాంకేతిక, విధానపరమైన నిబంధనల వల్ల వైద్య హక్కును కోల్పోయే ప్రమాదంలో పడ్డారు.
తెలంగాణ ఆర్టీసీలో రిటైర్ అయిన ఉద్యోగులకు అందాల్సిన వివిధ సెటిల్మెంట్ నిధుల విడుదల ప్రక్రియ వేగవంతమైంది. రిటైర్డ్ ఉద్యోగుల గ్రాట్యుటీ, టెర్మినల్ లీవ్ ఎన్క్యాష్మెంట్, సెటిల్మెంట్లకు సంబంధించ
Retirement Benefits | రిటైర్డ్ ఉద్యోగులకు వంద రోజుల్లో రూ.6 వేల కోట్ల బెనిఫిట్స్ ఇస్తామన్న మాట ఉత్తిదేనా? ఇది కూడా ఆరు గ్యారెంటీలు, 420 హామీల మాదిరిగా గాలిలో కలిసిపోవాల్సిందేనా? మూడు నెలల్లో అంత డబ్బు సర్దుబాటు చేయలేనన
ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు సర్కా ర్ తీపి కబురు అందించింది. ప్రతి నెలా విడుదల చేస్తున్న పెండింగ్ బిల్లుల మొత్తాన్ని రూ.వెయ్యి కోట్లకు పెంచిన ప్రభుత్వం, ఈ నెలకు సంబంధించిన నిధులను బుధవారం విడుదల చే�
రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏక మొత్తంలో చెల్లించి కేబినెట్ నిర్ణయాన్ని అమలు పరచాలని రిటైర్మెంట్ బకాయిల సాధన కమిటీ రాష్ర్ట కో కన్వీనర్ శ్రీధర్ల ధర్మేంద్ర, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్�
రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ 2024 ఏప్రిల్ నుంచి వారి బెనిఫిట్స్ వెంటనే ఏక మొత్తంగా విడుదల చేయాలని తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీఆర్ఈఏ) సంఘం అధ్యక్షుడు లింగయ్య డిమాండ్ చేశారు.
పెన్షన్ ప్రయోజనాలను నాలుగు వారాల్లోగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో బిల్లుకు సంబంధించి టోకెన్ నంబర్ జారీ అయిన తేదీ నుంచి చెల్లింపు చేసే వరకు 18% వార్ష�
G Devi Prasad | తెలంగాణలో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులను ఇబ్బందులపాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉసురు తగులుతుందని ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ నేత , కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి దేవీ ప్రసాద్ పేర్కొన్నారు.
‘రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి ప్రభుత్వం దయతలచి వేసే భిక్ష కాదు. అవి మానవ హక్కుల కిందకు వస్తాయి’ అని జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పష్టం చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు తమ పదవీ విరమణ ప్ర�
ఎక్సైజ్ శాఖలో 2011 నాటి లికర్ సిండికేట్ కేసులో రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తి పింఛన్ వచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి శ్యామ్, ప�
అన్ని ప్రభుత్వశాఖల్లో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ విషయంలో ప్రభుత్వం వాయిదాల పద్ధతిని ఎంచుకోవడానికి వీల్లేదని హైకోర్టు తేల్చిచెప్పింది.
ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రెడ్డి డిమాండ్చేశారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని రిటైర�
రిటైర్డు ఉద్యోగులకు నష్టం కలిగించే వ్యాలిడేషన్ యాక్ట్-2025ను రద్దు చేయాలని, తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా ఆయా మండల తహసీల్దార్ కార్యాలయాల ఎదు�
రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లింపుల విషయంలో రాష్ర్ట హైకోర్టు ఇచ్చిన తీర్పును రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయిల సాధన కమిటీ రాష్ర్ట కో-కన్వీనర్ శ్రీదర్ల ధర్మేంద్ర, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర�