ఎక్సైజ్ శాఖలో 2011 నాటి లికర్ సిండికేట్ కేసులో రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తి పింఛన్ వచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి శ్యామ్, ప�
అన్ని ప్రభుత్వశాఖల్లో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ విషయంలో ప్రభుత్వం వాయిదాల పద్ధతిని ఎంచుకోవడానికి వీల్లేదని హైకోర్టు తేల్చిచెప్పింది.
ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రెడ్డి డిమాండ్చేశారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని రిటైర�
రిటైర్డు ఉద్యోగులకు నష్టం కలిగించే వ్యాలిడేషన్ యాక్ట్-2025ను రద్దు చేయాలని, తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా ఆయా మండల తహసీల్దార్ కార్యాలయాల ఎదు�
రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లింపుల విషయంలో రాష్ర్ట హైకోర్టు ఇచ్చిన తీర్పును రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయిల సాధన కమిటీ రాష్ర్ట కో-కన్వీనర్ శ్రీదర్ల ధర్మేంద్ర, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర�
రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళమెత్తారు. వారి పట్ల సర్కార్ చిన్నచూపు చూస్తున్నదని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మండిపడ్డారు.
రాష్ట్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం అందజేశారు.
పెన్షన్ బెనిఫిట్స్ రాక రిటైర్డ్ ఉద్యోగుల ప్రాణాలు పోతున్నా రేవంత్రెడ్డి సర్కార్ పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ శాసనపక్ష ఉపనేత, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఇప్పటికే 60 మంది చనిపోయారని, వార�
రిటైర్డ్ ఉద్యోగులపై సర్కారు కత్తిగట్టిందని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా గోస పెడుతున్నదని తెలంగాణ ఆల్పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టాప్రా) జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనా
Municipal Elections | ఓ రిటైర్డ్ టీచర్ తాన బాధను వెళ్లగక్కుతూ బ్యాలెట్ బాక్సులో ఓ చీటి వేశారు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా శుక్రవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని 14వ వార్డుకు చెందిన పోలింగ్ �
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను రెండేండ్ల పాలనలో ఆ పార్టీయే మర్చిపోయినట్లుంది. తమకు రుణ మాఫీ కాలేదని మొత్తుకున్న రైతులు ఆశలు వదులుకొని మిన్నకున్నారు. ఆసరా పింఛన్ల పెంపు, కల్యాణలక్ష్మిలో తులం బ�
తెలంగాణపై కేంద్రం ఆర్థిక వివక్ష చూపుతున్నదని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ ఆదాయానికి దక్షిణాది రాష్ర్టాలే వెన్నెముకగా నిలుస్తున్నాయని గుర్తుచ�