రాష్ట్రంలోని పెన్షనర్లకు గత మూడేండ్ల నుంచి పెండింగ్లో ఉన్న పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించడంతోపాటు ప్రైవేట్ దవాఖానల్లో నగదు రహిత వైద్యసేవలు అందించాలని పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య డిమా
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని ప్రభుత్వ పెన్షన్దారుల జేఏసీ విమర్శించింది. బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జేఏసీ చైర్మన్
విశ్రాంత ఉద్యోగులను విస్మరిస్తే ప్రభుత్వానికి పూర్తి విశ్రాంతి ఇస్తామని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల గౌరవ అధ్యక్షుడు వాకిటి శ్రీధర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యం, కౌన్సిలర్ భారతి ప్రేమ్నాథ్రెడ్డ
Retired Employees | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రిటైర్డ్ ఉద్యోగులు చేసిన త్యాగాలను ఈ రాష్ట్రం ఎన్నటికీ మర్చిపోదు. తెలంగాణ ఉద్యమంలో రిటైర్డ్ ఉద్యోగులు నాడు ఉద్యోగులుగా ఉంటూ కీలక భూమిక పోషించారు.
మూసీ నది ప్రక్షాళన, సుందీరకరణ కోసం ఆర్భాటంగా ఏర్పాటు చేసిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇప్పుడు విమర్శలకు కేంద్రబిందువుగా మారింది. మూసీ పునర్జీవం పేరిట దాదాపు రూ. 7,500 కోట్ల మేర భారీ ప్రత
బీటీఎన్జీవోల న్యాయమైన సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగి తన జీవితకాల కష్టార్జితాన్ని, రెక్కల కష్టాన్ని నమ్ముకుని, భవిష్యత్తు అవసరాల కోసం దాచుకునే ప్రధాన వనరు - రిటైర్మెంట్ బెనిఫిట్స్. పిల్లల చదువులు, కుమార్తెల పెండ్లిళ్లు, ఇల్లు కట్టుకోవడం �
ఉద్యోగులకు పెండింగ్ బిల్లులను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తున్న సర్కార్ తాజాగా మరో రూ. 2వేల కోట్ల బకాయిలు విడుదల చేసింది. సోమవారం ఈ మొత్తాన్ని విడుదల చేసినట్టు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది.
‘ఇప్పటికే మాలో చాలామంది చనిపోయారు. అనారోగ్యాల బారిన పడి ఎందరో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మేము బతికుండగానే మాకు రావాల్సిన బకాయిలు ఇస్తే ఉన్నన్ని రోజులైనా జీవితాన్ని కొంత సంతో షంగా గడుపుతాం’
రిటైర్డ్ ఉద్యోగులకు అండగా ఉంటానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఇటీవల రిటైర్డ్ ఉద్యోగులకు ఎమ్మెల్యే అందించిన ఆర్థిక సహకారంతో కాశీ, అయోధ్య, ఢిల్లీ, బెంగళూరు, మైసూర్, ఊటీ యాత్రకు వ�
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే చేపట్టాలని, జూన్ 2న అపాయింటెడ్ డే ప్రకటించాలని తెలంగాణ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) డిమాండ్చేసింది.
పెన్షనర్లను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తున్నదని, రిటైర్డ్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయు ల పెన్షనర్ల బకాయి జీపీఎఫ్ 100శాతం అందరికీ, కమ్యుటేషన్ మే 2025 వరకు చెల్లించామని ప్రకటించడం అవాస్తవమని రిటైర్డ్ ఎంప్లా�
రిటైర్డ్ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) బకాయిల్లో భాగంగా రూ. 2000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా శుక్రవారం ఉత్తర్వుల�