సంక్షేమశాఖలో ఆయనొక జిల్లా స్థాయి రిటైర్డ్ అధికారి. దశాబ్దాలుగా లక్షలాది మందికి సంక్షేమ ఫలాలను అందించడంలో వారధిగా నిలిచారు. ఆపన్నహస్తం అందించి ఆసరాగా నిలిచారు.
రాష్ట్రంలో 2024 ఏప్రిల్ 1 తర్వాత పదవీ విరమణ పొందిన వారే కాదు.. పది పదిహేనేండ్ల క్రితం రిటైర్డ్ అయిన వారికి కష్టాలు తప్పడంలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పెన్షనర్లనే కాదు.. పాత పెన్షనర్లను ఇబ్బందులు పెడుతు�
మూడు దశాబ్దాలపాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో సేవలందించి అలసిపోయిన విశ్రాంత ఉద్యోగులను కాంగ్రెస్ సర్కారు సతాయిస్తున్నది. ఉద్యోగ విరమణ తర్వాత ప్రయోజనాలను అందించకుండా వేధిస్తున్నది. ప్రశాంతంగా.. సంతోషంగా గ�
ప్రభుత్వ ఉద్యోగి సగటున ముప్పై ఏళ్ల పాటు విధులు నిర్వహిస్తారు. పదవీ విరమణ చేసిన తర్వాత శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు. ఉద్యోగం చేసినంత కాలం తాము దాచుకున్న జీపీఎఫ్, ఎల్ఐసీ, ఆర్జిత సెలవుల స�
ఆర్టీసీ విశాంత్ర ఉద్యోగులకు అండగా నిలుస్తానని, సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని టీజీఎస్ ఆర్టీసీ విశాంత్ర ఉద్యోగుల అసోషియేషన్ జోనల్ నూతన గౌరవ అధ్యక్షుడు ఓరుగంటి రమ�
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో రిటైర్డ్ ఉద్యోగులు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు. పదవీ విరమణానంతర ప్రయోజనాలు అందక నరకయాతన పడుతున్నారని వాపోయారు.
ఉద్యోగ విరమణపొంది పందొమ్మిది నెలలు గడుస్తున్నా తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకెప్పుడిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని విశ్రాంత ఉద్యోగులు ప్రశ్నించారు. బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్
నల్లగొండ జిల్లాలోని పులిచర్ల జడ్పీహెచ్ఎస్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన చిలువేరు సత్యనారాయణ గతేడాది అక్టోబర్ 24న ఉద్యోగ విరమణ చేశారు. తన ఇద్దరి కూతుర్లలో ఒక కూతురి పెండ్లి చేసిన ఆయన.. మరో కూతురి వివ�
2024, మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద న్యాయంగా రావాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదు. తమ నిర్లక్ష్య ధోరణితో రిటైర్డ్ ఉద్యోగుల మరణాలకు ప్రభుత్వ పెద్దలు కారణమవు�
ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (రేవా) ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో గురువారం పెద�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ధర్మారం, వెల్గటూర్, ఎండపల్లి మండలాల టి జి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ మేరకు శనివారం స్థానిక పెన్షనర్ల భవన్ లో జరిగిన సంఘ�
రిటైర్డ్ ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మం, జనగామ కలెక్టరేట్ల వద్ద మహాధర్నా నిర్వహించారు.
ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఖమ్మం జిల్లాశాఖ ఆధ్�
ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రిటైర్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం జనగామ జిల్లా కలెక్టరేట్ ఎదుట రిటైర్డ్ ఎంప్లాయిస్ బకాయిల సాధన కమిటీ ఆ�