దళిత బంధు కింద వాహనం, ఉద్యోగం ఇప్పిస్తానని రిటైర్డ్ ఉద్యోగి వద్ద ఓ వ్యక్తి రూ.25 లక్షల నగదు కాజేసిన ఘటన మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
దళిత బంధు కింద వాహనం, ఉద్యోగం ఇప్పిస్తానని రిటైర్డ్ ఉద్యోగి వద్ద ఓ ఘనుడు 25 లక్షల నగదు కాజేసిన ఘటన మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.
రిటైరైన ఉద్యోగికి చెందిన పెన్షన్ బెనిఫిట్ సెటిల్మెంట్కు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులకు నివేదించేందుకు రూ. 20 వేల లంచం డిమాండ్ చేసిన ఉద్యోగిని, నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండె�
ఒక రిటైర్డ్ ఉద్యోగిపై తప్పుడు కేసు నమోదైన వ్యవహారంలో హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి రూ.50 వేలు జరిమానా విధించింది. ఉద్యోగిపై నమోదైన కేసును కొట్టివేస్తూ జస్టిస్ జూకంటి అనిల్కుమార్ ఇటీవల తీర్పు చెప్పా�
స్టాక్ ట్రేడింగ్లో భారీ లాభాలిప్పిస్తామంటూ నమ్మిస్తూ ప్రతి రోజు ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో రూ.3 కోట్ల కంటే ఎక్కువగా సైబర్నేరగాళ్లు మోసం చేస్తున్నారు. ట్రేడింగ్ మోసాలలో బాధితులంతా అత్యాశకు పోయ
“మీరు విద్యుత్ బిల్లు చెల్లించలేదు.. వెంటనే చెల్లించండి. లేదంటే కనెక్షన్ కట్ అవుతుంది. ఈ నంబర్కు కాల్ చేసి వివరాలు తెలుసుకోండి.” అంటూ ఓ రిటైర్డ్ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు మెసేజ్ పంపి అతడి ఖాతాల్ల�
Retirement Benefits | ‘కిడ్నీ సమస్యతోపాటు పక్షవాతం బారిన పడి దవాఖానలో చికిత్స పొందుతున్న.. నన్ను బతికించండి.. నా బకాయిలను వెంటనే విడుదల చేయండి’ అంటూ హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన రిటైర్డ్ ప్రాథమిక పాఠశాల
మీరు రిటైర్డు ఉద్యోగికి సైబర్నేరగాళ్లు రూ. 90 లక్షలు టోకరా వేశారు. నాగోల్కు చెందిన బాధితుడి ఫోన్ నంబర్ను ‘ఏ9 వెల్త్ అలయన్స్ ట్రైనింగ్ టీమ్' అనే వాట్సాప్ గ్రూప్నకు యాడ్ చేశారు.
Retired Employee | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యవహారం ‘మొదటి బిడ్డకు మొగుడు లేడుగానీ చివరి బిడ్డకు కళ్యాణం అన్నట్లు’ గా ఉన్నదని ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగు
Revath Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రాష్ట్రాన్ని పాలించడం చేతగాదని ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి భర్త ఆగ్రహం వ్యక్తంచేశారు. తన భార్య ప్రభుత్వ పాఠశాలలో హెడ్మాస్టర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యిందని,
స్టాక్స్లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలొస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన ఫేక్ వీడియోపై క్లిక్ చేసిన ఓ రిటైర్డ్ ఉద్యోగి సైబ
రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ పీఎంఏ పేరుతో ఓ రైటర్డు ప్రభుత్వ ఉద్యోగికి వల వేసిన సైబర్చీటర్స్ ట్రేడింగ్లో అధిక లాభాలిప్పిస్తామంటూ నమ్మించి రూ. 73.61 లక్షలు టోకరా వేశారు. వనస్థలిపురం ప్రాంతంలో నివాసము�
సుప్రీంకోర్టు.. జడ్జిలను సృష్టించి.. కేసు నమోదైందని.. ఓ రిటైర్డ్ ఉద్యోగిని భయపెట్టి..డిజిటల్ అరెస్టు చేసి.. సైబర్ నేరస్తులు దోచుకున్న ఘటన ఇది. గ్రీన్హిల్స్ కాలనీలో నివాసముండే బాధితుడికి గత నెల 24న గుర్త�
నగరానికి చెందిన ఓ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి(75)ని సైబర్ నేరగాళ్లు హనీ ట్రాప్చేసి రూ.38.73లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ సంవత్సరం మొదట్లో వృద్ధుడికి ఫేస్బుక్లో ఓ మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వ