రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ పీఎంఏ పేరుతో ఓ రైటర్డు ప్రభుత్వ ఉద్యోగికి వల వేసిన సైబర్చీటర్స్ ట్రేడింగ్లో అధిక లాభాలిప్పిస్తామంటూ నమ్మించి రూ. 73.61 లక్షలు టోకరా వేశారు. వనస్థలిపురం ప్రాంతంలో నివాసము�
సుప్రీంకోర్టు.. జడ్జిలను సృష్టించి.. కేసు నమోదైందని.. ఓ రిటైర్డ్ ఉద్యోగిని భయపెట్టి..డిజిటల్ అరెస్టు చేసి.. సైబర్ నేరస్తులు దోచుకున్న ఘటన ఇది. గ్రీన్హిల్స్ కాలనీలో నివాసముండే బాధితుడికి గత నెల 24న గుర్త�
నగరానికి చెందిన ఓ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి(75)ని సైబర్ నేరగాళ్లు హనీ ట్రాప్చేసి రూ.38.73లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ సంవత్సరం మొదట్లో వృద్ధుడికి ఫేస్బుక్లో ఓ మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వ
ప్రభుత్వంలోని ఓ చిరుద్యోగి. సుదీర్ఘకాలం విధులు నిర్వహించాడు. పదవీ విరమణ చేసిన తర్వాత శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుదామని అనుకున్నాడు. కానీ ఏండ్లు చేసిన కష్టానికి హక్కుగా రావాల్సిన బెనిఫిట్స్ ప్రభుత్
ఇటీవల ట్రేడింగ్ పేరుతో హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.87.50 లక్షలు కొట్టేసిన ఘటన జరిగింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేసి గుజరాత్కు చెందిన ఇద్దరు వ్యక్తులు పలువురు
మనీ లాండరింగ్ పేరుతో 66ఏళ్ళ వయస్సుగల ఒక రిటైర్డ్ ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్ చేసి, రూ.28.68లక్షలు దోచుకున్న ఐదుగురిని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు కేరళలో అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి నాలుగు సె
ఖమ్మం జిల్లా వైరా పట్టణంలోని ఓ విశ్రాంత ఉద్యోగి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. రూ.15 లక్షల సొమ్మును తన చేజేతులా తన బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్ల ఖాతాకు బదిలీ చేశారు.
చిట్టీ డబ్బులు ఇవ్వకుండా ఓ చిట్ఫండ్ కంపెనీ మోసానికి పాల్పడిందంటూ రిటైర్డు ఉద్యోగి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. బోడుప్పల్కు చెందిన సత్యనారాయణ రిటైర్డ్ ఉద్యోగి. లక్డీకాపూల్
ఎలక్ట్రిసిటి బిల్లు పెండింగ్లో ఉంది.. వెంటనే చెల్లించాలంటూ ఒక రిటైర్డు ఉద్యోగికి మెసేజ్ పంపించిన సైబర్నేరగాళ్లు ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ. 10 లక్షలు కాజేశారు.
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ (RBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 868 ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
ప్రమాదమో.. ఆత్మహత్యో తెలియదు కానీ.. కాజీపేట టౌన్ సమీపంలో అండమాన్ సూపర్ఫాస్ట్ రైలు కింద పడి ఇంజిన్ ముందు భాగంలో చిక్కుకుని మృతి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి మృతదేహాన్ని జమ్మికుంట వరకు అంటే 36 కిలో మీటర్ల�
ఉద్యోగ విరమణ పొందినా 67 ఏండ్ల వయస్సులోనూ విశ్రాంతి తీసుకోకుండా శిక్షణ ఇస్తున్నాడు. క్రీడల్లో తనకున్న అపార అనుభవాన్ని రంగరించి నిరుద్యోగుల సేవలో తరిస్తున్నాడు. విద్యార్థులు, పోలీసు ఉద్యోగాలకు ప్రిపేరయ్�
ఇన్సూరెన్స్ పేరుతో రిటైర్డు ఉద్యోగి దంపతులకు దగ్గరైన ఓ ముఠా వారి నుంచి సుమారు రూ.5 కోట్లు స్వాహా చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు ముగ్గురిని శుక్రవారం అరెస్టు చేసినట్టు సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూప�