ఇష్టమైన ఆహారం ఆరగించాలంటే వెయిటింగ్ చేయక తప్పదు. వీకెండ్ వచ్చిదంటే నగరంలోని హోటల్స్, రెస్టారెంట్లు కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. కుటుంబ సమేతంగా లంచ్, డిన్నర్ కోసం వెళ్లిన వారు కనీసం గంట నుంచి రెండు�
సందర్శకులకు సరికొత్త అనుభూతులను అందించడానికి ప్రపంచంలోని కొన్ని రెస్టారెంట్లు ప్రత్యేకంగా ముస్తాబు అవుతున్నాయి. ఇందులో ఒకటి చాలా ఎత్తయినదైతే, మరొకటి పక్కా బొందలగడ్డ. కాఫీ టేబుల్ను శవపేటికలా తయారు చే�
Gurugram clashes | బీజేపీ పాలిత రాష్ట్రం హర్యానాలో మత ఘర్షణలు కొనసాగుతున్నాయి. సోమవారం నూహ్ పట్టణంలో రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలను మరువక ముందే, ఇవాళ గురుగ్రామ్లోని బాద్షాపూర్ ఏరియాలో ఘర్షణలు చెలరేగా
Hotels in Hyderabad | ‘బాబాయ్ హోటల్' అంటే బ్రహ్మానందం పొందుతారు!‘వివాహ భోజనంబు’ పిలిస్తే.. ‘ఒహొహ్హొ నాకె ముందు’ అని వాలిపోతాం!‘తెలంగాణ స్పైసీ కిచెన్' ఎంత ఘాటుగా ఉంటుందో అని ముందుగానే ఓ అంచనాకొస్తాం!!పదార్థం సంగతి అట
ఇప్పుడంతా ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడమే ట్రెండ్గా మారింది. ఒక్క క్లిక్తో కోరుకున్న ఆహారం ఇంటికొస్తుంది. నచ్చిన రుచులు దొరికే రెస్టారెంట్స్, హోటల్స్, ఐస్క్రీం పార్లర్స్ ఇలా ఎన్నో వాటి నుంచి అరగంట లో�
చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం.. చల్లని గాలి.. చేతిలో ఇష్టమైన ఫుడ్.. మనసుకు నచ్చిన సినిమా.. అదీ అతిపెద్ద స్క్రీన్పై.. ఆహా..ఆ కిక్కే వేరు కదా.. ఇలా నగరవాసులకు సరికొత్త అనుభూతిని పంచుతున్నాయి ఓపెన్ ఎయిర్ థియేటర�
Hotels | పేరంటే ఎవరైనా పెడతారు. కానీ, అది అందరి దృష్టిని ఆకట్టుకోవాలనే ప్రయత్నం మాత్రం తక్కువ మందే చేస్తారు. ‘అరె.. బాగుందే’ అని పదిమంది అనుకుంటేనే పేరొచ్చినట్లు. ఇదంతా దేనికోసమని అనుకుంటున్నారా? ..
హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ బిల్లో సర్వీస్ చార్జి విధించడం సరికాదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఇటీవల స్పష్టం చేసింది. బిల్లులో సర్వీస్ చార్జి యాడ్ చేస�
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. అందులో తమవంతు భాగంగా హైదరాబాదీ రెస్టారెంట్లు వండివార్చడం నుంచి వడ్డించేవరకూ రకరకాల అంచెల్లో పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నాయి. సాధారణంగా రెస్టారెంట్ నుంచి ఫుడ్ పా�
రెస్టారెంట్లు సర్వీస్ చార్జ్ను కస్టమర్లకు ఇచ్చే బిల్లుల్లో కలపకూడదని కేంద్ర ఆహార, వినియోగ వ్యవహారాల శాఖా మంత్రి పీయుష్ గోయల్ శుక్రవారంనాడిక్కడ స్పష్టంచేశారు. ‘టిప్స్' వేరుగా ఇవ్వడం కస్టమర్ల ఇష్ట�
హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మద్యం ధరలను పెంచుతూ సర్కారు నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. పెరిగిన మద్యం ధరలు గురువారం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నదని అధికార వర్గాల ద్వారా తెలిసింది. బీర్
ఆయా వంటకాలు 15% వరకు ప్రియం వంటనూనెలు, ఆహార ద్రవ్యోల్బణం ప్రభావం న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ఆహార ద్రవ్యోల్బణం ముఖ్యంగా వంటనూనెల ప్రియం.. రెస్టారెంట్లలో ధరల మోత మోగిస్తున్నది. మెక్డొనాల్డ్స్, డొమినోస్, బార్ల�
కుటుంబ సభ్యులతో కలిసి అలా బయటకు వెళ్లి ఏ రెస్టారెంట్లోనో ఇష్టమైన వంటకాలను ఆరగిద్దామని వెళితే ఇక జేబులు గుల్లవడం ఖాయం. పెరుగుతున్న ముడిపదార్ధాల ధరలు, గ్యాస్ ధరలతో ఆ భారాన్ని కస్టమ
అన్నపూర్ణ కేంద్రాలు భోజనశాలలుగా మార్పు ప్రైవేటు క్యాంటీన్లకు దీటుగా సౌలత్లు మంత్రి కేటీఆర్ ఆదేశాలతోకూర్చొని తినేలా ఏర్పాట్లు గ్రేటర్వ్యాప్తంగా 32 చోట్ల ఆధునీకరణ 8 నెలల్లో 1,76,14,332 మందికి భోజనాలు అన్నార�