చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం.. చల్లని గాలి.. చేతిలో ఇష్టమైన ఫుడ్.. మనసుకు నచ్చిన సినిమా.. అదీ అతిపెద్ద స్క్రీన్పై.. ఆహా..ఆ కిక్కే వేరు కదా.. ఇలా నగరవాసులకు సరికొత్త అనుభూతిని పంచుతున్నాయి ఓపెన్ ఎయిర్ థియేటర�
Hotels | పేరంటే ఎవరైనా పెడతారు. కానీ, అది అందరి దృష్టిని ఆకట్టుకోవాలనే ప్రయత్నం మాత్రం తక్కువ మందే చేస్తారు. ‘అరె.. బాగుందే’ అని పదిమంది అనుకుంటేనే పేరొచ్చినట్లు. ఇదంతా దేనికోసమని అనుకుంటున్నారా? ..
హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ బిల్లో సర్వీస్ చార్జి విధించడం సరికాదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఇటీవల స్పష్టం చేసింది. బిల్లులో సర్వీస్ చార్జి యాడ్ చేస�
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. అందులో తమవంతు భాగంగా హైదరాబాదీ రెస్టారెంట్లు వండివార్చడం నుంచి వడ్డించేవరకూ రకరకాల అంచెల్లో పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నాయి. సాధారణంగా రెస్టారెంట్ నుంచి ఫుడ్ పా�
రెస్టారెంట్లు సర్వీస్ చార్జ్ను కస్టమర్లకు ఇచ్చే బిల్లుల్లో కలపకూడదని కేంద్ర ఆహార, వినియోగ వ్యవహారాల శాఖా మంత్రి పీయుష్ గోయల్ శుక్రవారంనాడిక్కడ స్పష్టంచేశారు. ‘టిప్స్' వేరుగా ఇవ్వడం కస్టమర్ల ఇష్ట�
హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మద్యం ధరలను పెంచుతూ సర్కారు నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. పెరిగిన మద్యం ధరలు గురువారం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నదని అధికార వర్గాల ద్వారా తెలిసింది. బీర్
ఆయా వంటకాలు 15% వరకు ప్రియం వంటనూనెలు, ఆహార ద్రవ్యోల్బణం ప్రభావం న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ఆహార ద్రవ్యోల్బణం ముఖ్యంగా వంటనూనెల ప్రియం.. రెస్టారెంట్లలో ధరల మోత మోగిస్తున్నది. మెక్డొనాల్డ్స్, డొమినోస్, బార్ల�
కుటుంబ సభ్యులతో కలిసి అలా బయటకు వెళ్లి ఏ రెస్టారెంట్లోనో ఇష్టమైన వంటకాలను ఆరగిద్దామని వెళితే ఇక జేబులు గుల్లవడం ఖాయం. పెరుగుతున్న ముడిపదార్ధాల ధరలు, గ్యాస్ ధరలతో ఆ భారాన్ని కస్టమ
అన్నపూర్ణ కేంద్రాలు భోజనశాలలుగా మార్పు ప్రైవేటు క్యాంటీన్లకు దీటుగా సౌలత్లు మంత్రి కేటీఆర్ ఆదేశాలతోకూర్చొని తినేలా ఏర్పాట్లు గ్రేటర్వ్యాప్తంగా 32 చోట్ల ఆధునీకరణ 8 నెలల్లో 1,76,14,332 మందికి భోజనాలు అన్నార�
బెర్లిన్: జర్మనీ కఠిన నిర్ణయం తీసుకున్నది. వ్యాక్సిన్ వేసుకోనివారిని.. పబ్లిక్గా తిరిగేందుకు అనుమతించడంలేదు. దేశంలో ఫోర్త్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జాతీయ ప్రయో
ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కొవిడ్-19 నియంత్రణలను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. మహారాష్ట్ర అంతటా అన్ని రెస్టారెంట్లు, తినుబండారాల దుకాణాలను అర్ధరాత్ర
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ విధానాన్ని ప్రకటించింది. బార్లు, హోటళ్లు, క్లబ్బులు, రెస్టారెంట్లను తెల్లవారుజామున 3 గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. నగర ఆదాయాన్ని పెంచేందు�
రాష్ట్రంలోని సినీ పంపిణీదారులు, ప్రదర్శనదారుల స్వచ్ఛంద నిర్ణయంబార్లు 8 గంటలకే మూత.. వైన్ షాపులు, రెస్టారెంట్లు కూడా..సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశాలు మళ్లీ థియేటర్లు మూతపడ్డాయి. కరో నా విజృంభిస్తున్న తరుణ�
ముంబై: మహారాష్ట్రలోని పూణేలో కరోనా తీవ్రత నేపథ్యంలో శనివారం నుంచి 12 గంటలపాటు రాత్రి కర్ఫ్యూ విధించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వారం రోజుల పాటు 12 గంటల కర్ఫ్యూ అమలులో ఉంటుంది. పూణే డివిజనల్
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో విధించిన నైట్ కర్ఫ్యూ ఆంక్షలను ఎత్తివేయాలని బార్లు, రెస్టారెంట్లు పెట్టుకున్న అభ్యర్థనకు ఆ రాష్ట్ర కోర్టు నుంచి ఊరట లభించింది. కోవిడ్ కేసులు పెర�