దేశ వ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ సరఫరాలో తీవ్ర ప్రతిష్టంభన నెలకొన్న క్రమంలో వివిధ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మరో 20 శాతం వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లను కేటాయిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.
ఆహారం కోసం ఆర్డర్ చేస్తున్నారా? నచ్చిన ఐటెం తినాలని ఊవిళ్లూరుతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. నగరంలోని పలు పేరు మోసిన హోటళ్లు, రెస్టారెంట్లు గ్యాస్ కొరత నష్టాలను వినియోగదారులపై మోపుతున్నాయి.
దేశంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్లకు తీవ్ర కొరత ఏర్పడటంతో కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో మనం తిన్న ఆహారానికి ఇచ్చే బిల్లులో గ్యాస్ చార్జీలను కూడా అదనంగా కలుపుతున్నారు.
దేశంలో గ్యాస్ సంక్షోభం తీవ్రమవుతున్నది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సరఫరాలో అంతరాయం కారణంగా ఏర్పడిన ఎల్పీజీ సిలిండర్ల కొరత దేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపుతున్నది.
LPG cylinder : చమురు సరఫరాపై దేశ ప్రజల్లో ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. దేశీయ అవసరాలకు తగ్గట్లుగా చమురును 40 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Service Charge |ఫుడ్ బిల్లుపై ఆటోమేటిక్గా సర్వీస్ ఛార్జిని విధించడానికి రెస్టారెంట్లకు చట్టపరమైన మద్దతు లేదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
నూతన సంవత్సర వేడుకలను ఇన్సిడెంట్ ఫ్రీగా నిర్వహించుకోవాలని రాచకొండ సీపీ సుదీర్బాబు సూచించారు. ఔట్డోర్లో నిర్వహించే కార్యక్రమాలకు డీజేలకు అనుమతి ఉండదని సీపీ తెలిపారు. బుధవారం రాచకొండ కమిషనరేట్ కా�
స్పేస్ టూరిజం ఇప్పడిప్పుడే ఊపందుకుంటున్నది. దీనికి మరింత ఊపు తెచ్చేందుకు కాలిఫోర్నియా లోని స్పేస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అద్భుత ప్రణాళిక రచించింది.
మీ బంధువులనో, స్నేహితులనో కలవడానికి ఏదైనా హౌసింగ్ సొసైటీకి వెళ్లాలనుకుంటున్నారా, ఏదైనా రెస్టారెంట్లో జరిగే లైవ్ ఈవెంట్కు హాజరవ్వాలనుకుంటున్నారా? అయితే ఆయా ప్రదేశాలలోకి ప్రవేశించేందుకు మీరు నిర్వ
గ్రేటర్ హైదరాబాద్లో కల్తీఫుడ్, నాణ్యత లేని ఆహారంతో ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నది. ఇష్టారీతిన హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపుల్లో కల్తీ కలకలం సృష్టిస్తోంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస తనిఖీలు
దేశంలోని రెస్ట్టారెంట్లు, కేఫ్లు, ధాబాలు, రోడ్డుపక్కన ఆహారం విక్రయించే దుకాణాలు సహా ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ (ఎఫ్బీవో)లు తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ యాప్కు కనెక్ట్ చేసే క్యూఆర్ కోడ్తోపాటు ఎఫ్ఎస్�
కోరుట్లలోని పలు రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, దాబాల్లో మున్సిపల్ అధికారులు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్ల లో, దాబాల్లో నిల్వ ఉంచిన ఆహర పదార్థాలు, గడువు తీరిన
పట్టణంలోని పలు రెస్టారెంట్లు, బేకరీలు, కిరాణా షాపులపై మున్సిపల్ అధికారులు శనివారం కొరడా ఝులిపించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక మోర్ సూపర్ మార్కెట్, గీత భవన్ ఉడిపి హ�
కోరుట్ల పట్టణంలోని పలు తినుబండారుల షాపుల్లో మున్సిపల్ అధికారులు శుక్రవారం కొరడా ఝులిపించారు. మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక వాసవి మెస్, ఆర్ఆర్, భవర్చీ బిర్యానీ రెస్టారెంట్లు, డాల్�