Bihar People Clean Toilets | హిందీ మాట్లాడే ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రజలు తమిళనాడులో మరుగుదొడ్లను శుభ్రం చేస్తున్నారన్న (Bihar People Clean Toilets) డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఆర్జేడీ నేత, బ�
MLA Mutha Gopal | బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరిగిందని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని బీఆర్ఎస్ (BRS) ముషీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ముఠా గోపాల్ అన్నారు.
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రదర్శితమవుతున్న గాంధీ చలనచిత్రానికి విశేష స్పందన లభిస్తున్నదని సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్రెడ్డి గురు�
రాష్ట్రంలో ఏ ఒక్కరికీ దృష్టి లోపం ఉండకూడదనే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం ఉమ్మడి జిల్లాల నిర్విఘ్నంగా సాగుతున్నది. గ్రామాల్లోనే శిబిరాలను ఏర్పాటు చేసి పర�
గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు కంటి వెలుగు కార్యక్రమం ఓ వరంలా మారింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న క్యాంపులకు కంటి సమస్యలతో వచ్చిన వారికి వైద్యసిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించి కండ్ల అద్దాలు, మందులు అంద�
ఆర్టీసీ గ్రేటర్ జోన్ పరిధిలోని సిటీ బస్సుల్లో కొత్తగా ప్రవేశపెట్టిన ఎఫ్-24 (రూ.300 టిక్కెట్, టీ-6 (రూ.50 టిక్కెట్)కు ప్రయాణికుల నుంచి అపూర్వ స్పందన వస్తున్నది.
కింగ్కోఠి క్లస్టర్ ఎస్పీహెచ్వో, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ పద్మజ నేతృత్వంలో క్లస్టర్ పరిధిలోని ఆరు యూపీహెచ్సీల పరిధిలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాల్లో ప్రజలు పరీక్షలను చేయించుకుంటున్�
ల్లాలో కంటి వెలుగు శిబిరాలకు విశేష స్పందన లభిస్తోంది. రెండో విడుత కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి సోమవారం వరకు 1,81,391 మందికి కంటి పరీక్షలు పూర్తయ్యాయని, అందులో 30,972 మందికి రీడింగ్ కళ్లద్దాలు అందజేశామని, 19,260
గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. సోమవారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 16,054 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు.
సర్వజనుల ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు కంటి వెలుగు పథకాన్ని తెచ్చింది. జనవరి 19 నుంచి జూన్ 15 వరకు 100 రోజుల కార్యక్రమంగా చేపట్టిన ఈ పథకాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్�
గ్రేటర్ వ్యాప్తంగా మొత్తం 274 కేంద్రాల్లో కంటి వెలుగు నిర్వహిస్తున్నారు.7వ రోజు 33021 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా.. ఇందులో 10,728 మందికి రీడింగ్ అద్దాలు పంపిణీ చేశారు. 5419 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ క�
చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ను గృహనిర్బంధం చేశారన్న వార్తలు గుప్పుమన్న నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) కీలక నిర్ణయం తీసుకొన్నది. అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానున్న జాతీయ కాంగ్రెస్ స�
జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన వచ్చింది. జ్యుడీషియల్, పోలీస్ శాఖలు ముందస్తు అవగాహన ఫలించింది. ఆదివారం ఉదయం సిద్దిపేట కోర్టులో జిల్లా జడ్జి రఘురాం నేతృత్వంలో లోక్ అదాలత్ను నిర్వహించారు. జాతీయ అదా