Rahul Gandhi | తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూ లో జంతువుల కొవ్వు కలిసిన కల్తీ నెయ్యి వాడినట్టు వచ్చిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ స్పందించారు.
TS RTC | టీఎస్ ఆర్టీసీ (TS RTC) బస్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభమైన కొద్ది గంటల్లోనే ఓ కండక్టర్ మహిళకు టికెట్ ఇచ్చిన ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.
AP Minister Kottu | ఏపీలో మహిళల అదృశ్యంపై మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ మణిపూర్ఘటనపై ఎందుకు స్పందించడం లేదని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు.
Akhilesh Yadav | సిసోడియా అరెస్ట్పై ఢిల్లీ ప్రజలు బదిలిస్తారని, 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తారని అఖిలేష్ యాదవ్ తెలిపారు. ఢిల్లీ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన మనీష్ సిసోడియాను కేంద్ర �
మహ్మద్ ప్రవక్తపై కాషాయ పార్టీల నేతల వివాదాస్పద వ్యాఖ్యలు అంతర్జాతీయంగా పెను ప్రకంపనలు రేపాయి. ఈ వ్యాఖ్యలపై ఇస్లామిక్ దేశాల సహకార సమాఖ్య (ఓఐసీ) భగ్గుమంది.
అకాల వర్షం నగరాన్ని ముంచెత్తగా జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. సకాలంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. బుధవారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాగా.. తక్షణ, తాత్�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తే ప్రభుత్వం చూస్తు ఊరుకోబోదని ఏపీ హోం మంత్రి సుచరిత పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు మరి కొందరు గుంటూరు జిన్నాటవర్ స�
మంత్రి జగదీష్ రెడ్డి | సీఎం కేసీఆర్ మీడియా సమావేశంపై చిల్లరగాళ్లు కాదు స్పందించాల్సింది ప్రధాని మోదీనో.. కేంద్ర మంత్రులో స్పందించాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి బీజేపీ నేతలపై ఫైర్ అయ్య