BJP | స్టేషన్ ఘనపూన్లో బీజేపీ భారీ షాక్ తగిలింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక అపసోపాలు పడుతున్న ఆ పార్టీని ఒక్కొక్కరు వీడుతున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మదాసు వెం�
Nagam Janardana Reddy | కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి(Nagam Janardana Reddy )ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రంలో సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్న నాగంకు కాంగ్రెస
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఆమె రాజీనామాను ఆమోదిస్తూ గురువారం సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
Cheruku Sudhakar | ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు ఇప్పటికే జిట్టా బాలకృష్ణారెడ్డి బీఆర్ఎస్లో చేరడం లాంఛనమే కానుండగా..నేడు డాక్టర్ చెరుకు సుధాకర్
మైక్రోసాఫ్ట్ (Microsoft) చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ పనోస్ పనయ్ రెండు దశాబ్ధాల సేవల అనంతరం కంపెనీని వీడుతున్నారు. విండోస్ డెవలప్మెంట్ చీఫ్గా పనిచేస్తున్న పనయ్ మైక్రోసాఫ్ట్ నుంచి వైదొలగుతున్నట్ట�
కాషాయ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మునిమేనల్లుడు చంద్రబోస్ బీజేపీకి రాజీనామా చేశారు. దివంగత నేత ఆశయాలను పార్టీ నెరవేర్చనందుకు నిరసనగా పార్టీ నుంచి వైదొలుగు�
Pradipsinh Vaghela: గుజరాత్ నేత ప్రదీప్ సింహ వాఘేలా.. బీజేపీ పార్టీ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు. కొన్ని రోజుల్లో అన్నీ సర్దుకుంటాయని ఆయన అన్నారు. వాఘేలా రాజీనామాను అంగీకరించినట్లు మరో సెక్
భారత హాకీ జట్టు ప్రధాన కోచ్ గ్రాహం రీడ్ తన పదవికి రాజీనామా చేశాడు. ఆదివారం ముగిసిన ప్రపంచకప్లో మన హాకీ జట్టు పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ 58 ఏళ్ల రీడ్ హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీకి రాజీనామ�
గుజరాత్ ఎన్నికల వేళ బీజేపీకి షాక్ తగిలింది. సూరత్ ఉపాధ్యక్షుడు పీవీఎస్ శర్మ రాజీనామా చేశారు. గుజరాత్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్కు రాజీనామా లేఖ పంపారు. పారిశ్రామికవేత్త
పనాజీ : కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. కీలక నేతలు పార్టీకి గుడ్బై చెబుతున్న క్రమంలో గోవాలో మరో సీనియర్ నేత పార్టీని వీడారు. వచ్చే ఏడాది ఆరంభంలో గోవా అసెంబ్లీ ఎన్నికలు జరుగుత
చండీఘఢ్ : అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న పంజాబ్ కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండా పార్టీకి కీలక నేత రాజీనామా చేశార�
షిల్లాంగ్ : మేఘాలయలో 17 మంది పార్టీ ఎమ్మెల్యేల్లో 12 మంది టీఎంసీలో చేరిన కొద్దిరోజుల్లోనే కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఇద్దరు పార్టీకి రాజీనామా చేశారు. మేఘా