తెలంగాణను అప్పుల కుప్పగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మరో రూ.1,000 కోట్ల రుణం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. ధరల సూచీ తగ్గుముఖం పట్టడంతో వచ్చే సమీక్షలోనే రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటంతో మదుపరుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది.
రిజర్వు బ్యాంక్ నియంత్రణ విధించడంతో క్రెడిట్ కార్డు వ్యాపారంపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపనున్నదని కొటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ వాస్వాని పేర్కొన్నారు. దీంతో బ్యాంక్ మొత్తం
రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు రచించిన ‘జస్ట్ ఏ మెర్సనరీ? నోట్స్ ఫ్రం మై లైఫ్ అండ్ కెరీర్' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం సంగారెడ్డి జిల్లా గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం ఘన�
బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తుల విలువ మరింత తగ్గే అవకాశాలున్నాయని కేర్ రేటింగ్ ఏజెన్సీ వెల్లడించింది. 2024-25లో దేశీయ బ్యాంకుల స్థూల నిరర్థఖ ఆస్తుల విలువ 2.1 శాతానికి దిగిరావచ్చునని పేర్కొంది. 2023-24లో 2.5-2.7 శాతాని�
విదేశీ మారకం నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నెల 1తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 6.55 బిలియన్ డాలర్లు పెరిగి 625.626 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది.
అన్సెక్యూర్డ్ రుణాలపై రిజర్వ్బ్యాంక్ రిస్క్ వెయిటేజీ పెంచినప్పటికీ, బ్యాంక్ల క్రెడిట్ కార్డ్ రుణాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. 2024 జనవరి నెలలో బ్యాంక్లు క్రెడిట్ కార్డులపై ఇచ్చిన రుణ
ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసం ఈ ఏడాదిలోనే ఇంటర్ఆపరబుల్ సిస్టమ్ను ప్రవేశపెడతామని రిజర్వ్బ్యాంక్ గవర్నర్ వెల్లడించారు. సోమవారం ఒక సదస్సులో మాట్లాడుతూ ప్రస్తుతం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా వ్యా�
ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ బంగారం రుణాల మంజూరీ, పంపిణీపై రిజర్వ్బ్యాంక్ నిషేధం విధించింది. ఆ కంపెనీ గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో పర్యవేక్షణలో కొన్ని ఆందోళనలు తలెత్తడంతో తక్షణమే రుణ వితరణ నిలిపివేయాలంటూ ఆద�
చలామణీలో ఉన్న రెండు వేల రూపాయల నోట్లలో 97.62 శాతం తిరిగి బ్యాంకుల్లో జమయ్యాయని రిజర్వుబ్యాంక్ తాజాగా వెల్లడించింది. ఈ నోటును ఉపసంహరించుకొని తొమ్మిది నెలలు అయినప్పటికీ ఇంకా ప్రజల వద్ద రూ.8,470 కోట్ల విలువైన 2 వ
వరుసగా తగ్గుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు మళ్లీ పెరిగాయి. ఫిబ్రవరి 23తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.975 బిలియన్ డాలర్లు పెరిగి 619.072 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని రిజర్వు బ్యాంక్ శుక్ర�
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర హుండీల లెక్కింపు మొదలైంది. గురువారం హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో జాతరలో ఏర్పాటు చేసిన 518 హుండీల్లో తొలి రోజు 134 హుండీల్లోని ఆదాయం లెక్కించారు. రూ. 3 కోట్ల 15 లక్షల 40 వేల ఆద�
ద్రవ్య విధానాన్ని ముందస్తుగానే సరళతరం చేస్తే ఇప్పటి వరకూ ద్రవ్యోల్బణంపై సాధించిన విజయం వృధా అయిపోతుందని రిజర్వ్బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి రెండోవారంనాటి మాన�