పేద, బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి తెలంగాణ చిరునామాగా నిలుస్తున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమానికి కొత్త బాటలు వేస్తున్నది.
ప్రపంచ గతిని మార్చగల శక్తి ఒక్క ‘ఓటు’కే ఉన్నది. అలాంటి ఆయుధాన్ని వృథా చేసుకోవడం, లేదా ప్రలోభాలకు గురై అమ్ముకోవడం వంటివి చేయడం రాజ్యాంగ విరుద్ధం. ఒక వ్యక్తి అస్తిత్వాన్ని గుర్తించి, వ్యవస్థ మార్పునకు నాం�
ఆర్బీఐ రెపోరేటును మళ్లీ పెంచింది.ఫలితంగా గృహ రుణాలపై వడ్డీరేట్లను బ్యాంకులూ మరోమారు పెంచేస్తున్నాయి.దీంతో రుణగ్రహీతలపై భారం ఇంకా పెరుగుతున్నది. ఇప్పటికే బరువెక్కిన రుణంతో సతమతమవుతున్నవారికి ఇది కష్ట
తెలంగాణకు రిజర్వ్ బ్యాంకు అనుమతి హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఖజానాకు మరో రూ.2,500 కోట్లు చేరనున్నాయి. బాండ్ల విక్రయాల ద్వారా రూ.2,500 కోట్లు సమీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బ
ఇతర కరెన్సీలతో పోలిస్తే మన రూపాయి బలంగానే.. కేంద్ర ప్రభుత్వ చర్యలతోనే ద్రవ్యోల్బణం 7 శాతంగా ఉంది పేదలు వినియోగించే ఏవస్తువుపైనా పన్ను వేయలేదు పార్లమెంట్ సాక్షిగా ఆర్థికమంత్రి నిర్మల అసత్య ప్రవచనాలు న్�
మరో 1.152 బిలియన్ డాలర్లు తరుగుదల ముంబై, జూలై 29: దేశంలో విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వలు అంతకంతకూ తరిగిపోతున్నాయి. ఈ నెల 22తో ముగిసిన వారంలో మరో 1.152 బిలియన్ డాలర్లు క్షీణించి 571.56 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్ట�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశానుసారం ఆగస్టు 1 నుంచి రూ.5 లక్షలు, ఆపై విలువ కలిగిన చెక్కుల క్లియరెన్స్కు పాజిటివ్ పే సిస్టమ్ (పీపీఎస్)ను తప్పనిసరి చేస్తున్నట్టు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సం�
పన్ను రాబడికంటే అధికంగా ఉచితాలపై ఖర్చు పది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరం ఏపీ, ఎంపీ, పంజాబ్ పరిస్థితి మరీ ఘోరం వెంటనే ఆదాయ పెంపు చర్యలు చేపట్టాలి తాజా నివేదికలో రిజర్వ్ బ్యాంకు హెచ్చరిక జా�
అన్ని వైపుల నుంచీ ఆర్బీఐ పోరు ఫలితాలివ్వని వ్యూహాలు ముంబై, జూన్ 30: రూపాయి పతనాన్ని నిలువరించడానికి రిజర్వ్బ్యాంక్ అన్నివైపుల నుంచి పోరు జరుపుతున్నా, కరెన్సీ ఎప్పటికప్పుడు కొత్త కనిష్ఠాలతో బెంబేలెత్�
విదేశీ నిధులపై ఆర్బీఐ రిపోర్ట్ న్యూఢిల్లీ, జూన్ 20: అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల కారణంగా దేశీ మార్కెట్ల నుంచి భారీ నిధులు తరలివెళ్లిపోతాయని అంచనా వేస్తున్నట్టు రిజర్వ్బ్యాంక్ రిపోర్ట్ వెల్లడించిం
20 నుంచి గోల్డ్ బాండ్ల విక్రయం ముంబై, జూన్ 17: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను తొలి విడత సావరిన్ గోల్డ్ బాండ్ స్కీం ఇష్యూ ధరను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయించింది. గ్రాము బంగారం రూ.5,
ముంబై, జూన్ 9: డిజిటల్ లెండింగ్ యాప్ల కోసం త్వరలో ఓ రెగ్యులేటరీ నిర్మాణాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకురానున్నది. ఆన్లైన్లో అప్పులిస్తున్న యాప్లలో ప్రస్తుతం చాలావరకు అక్రమంగా, అ�
న్యూఢిల్లీ : కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ చిత్రం మార్పుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం కరెన్సీపై ఉన్న గాంధీ ముఖ చిత్రాన్ని మార్చే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేసింది. భారతీయ కర�
బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను పెంచేస్తున్నాయి. చాలాకాలం తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును పెంచడంతో.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులూ అదే బాట పట్టాయి. దీంతో ముఖ్యంగా దీర్ఘకాల రుణ
బాండ్ల విక్రయం ద్వారా ఈ నెలలో నాలుగు వేల కోట్ల రూపాయల రుణాలు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. రాష్ట్రం రుణ సమీకరణ చేయకుండా బడ్జెట్, ఇతర అప్పులను సాకుగా