ఇతర కరెన్సీలతో పోలిస్తే మన రూపాయి బలంగానే.. కేంద్ర ప్రభుత్వ చర్యలతోనే ద్రవ్యోల్బణం 7 శాతంగా ఉంది పేదలు వినియోగించే ఏవస్తువుపైనా పన్ను వేయలేదు పార్లమెంట్ సాక్షిగా ఆర్థికమంత్రి నిర్మల అసత్య ప్రవచనాలు న్�
మరో 1.152 బిలియన్ డాలర్లు తరుగుదల ముంబై, జూలై 29: దేశంలో విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వలు అంతకంతకూ తరిగిపోతున్నాయి. ఈ నెల 22తో ముగిసిన వారంలో మరో 1.152 బిలియన్ డాలర్లు క్షీణించి 571.56 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్ట�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశానుసారం ఆగస్టు 1 నుంచి రూ.5 లక్షలు, ఆపై విలువ కలిగిన చెక్కుల క్లియరెన్స్కు పాజిటివ్ పే సిస్టమ్ (పీపీఎస్)ను తప్పనిసరి చేస్తున్నట్టు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సం�
పన్ను రాబడికంటే అధికంగా ఉచితాలపై ఖర్చు పది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరం ఏపీ, ఎంపీ, పంజాబ్ పరిస్థితి మరీ ఘోరం వెంటనే ఆదాయ పెంపు చర్యలు చేపట్టాలి తాజా నివేదికలో రిజర్వ్ బ్యాంకు హెచ్చరిక జా�
అన్ని వైపుల నుంచీ ఆర్బీఐ పోరు ఫలితాలివ్వని వ్యూహాలు ముంబై, జూన్ 30: రూపాయి పతనాన్ని నిలువరించడానికి రిజర్వ్బ్యాంక్ అన్నివైపుల నుంచి పోరు జరుపుతున్నా, కరెన్సీ ఎప్పటికప్పుడు కొత్త కనిష్ఠాలతో బెంబేలెత్�
విదేశీ నిధులపై ఆర్బీఐ రిపోర్ట్ న్యూఢిల్లీ, జూన్ 20: అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల కారణంగా దేశీ మార్కెట్ల నుంచి భారీ నిధులు తరలివెళ్లిపోతాయని అంచనా వేస్తున్నట్టు రిజర్వ్బ్యాంక్ రిపోర్ట్ వెల్లడించిం
20 నుంచి గోల్డ్ బాండ్ల విక్రయం ముంబై, జూన్ 17: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను తొలి విడత సావరిన్ గోల్డ్ బాండ్ స్కీం ఇష్యూ ధరను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయించింది. గ్రాము బంగారం రూ.5,
ముంబై, జూన్ 9: డిజిటల్ లెండింగ్ యాప్ల కోసం త్వరలో ఓ రెగ్యులేటరీ నిర్మాణాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకురానున్నది. ఆన్లైన్లో అప్పులిస్తున్న యాప్లలో ప్రస్తుతం చాలావరకు అక్రమంగా, అ�
న్యూఢిల్లీ : కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ చిత్రం మార్పుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం కరెన్సీపై ఉన్న గాంధీ ముఖ చిత్రాన్ని మార్చే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేసింది. భారతీయ కర�
బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను పెంచేస్తున్నాయి. చాలాకాలం తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును పెంచడంతో.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులూ అదే బాట పట్టాయి. దీంతో ముఖ్యంగా దీర్ఘకాల రుణ
బాండ్ల విక్రయం ద్వారా ఈ నెలలో నాలుగు వేల కోట్ల రూపాయల రుణాలు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. రాష్ట్రం రుణ సమీకరణ చేయకుండా బడ్జెట్, ఇతర అప్పులను సాకుగా
దేశంలోని విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వలు గత నెల 27తో ముగిసిన వారంలో 3.854 బిలియన్ డాలర్లు ఎగిసి 601.363 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ మేరకు శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వారాంతపు గణాంకాలను విడుద�
వచ్చే 4 ఆర్బీఐ సమావేశాలపై రాయిటర్స్ పోల్ న్యూఢిల్లీ, జూన్ 2: రానున్న నెలల్లో రిజర్వ్బ్యాంక్ కేవలం వడ్డీ రేట్ల పెంపుపైనే దృష్టి పెడుతుందని, వచ్చే నాలుగు మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశాల్లో కనీసం 100
మండిపోతున్న ఇంధనం మింగుడుపడని ఆహారోత్పత్తులు రికార్డు స్థాయికి టోకు ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 15.08%గా నమోదు ఆకాశమే హద్దు అన్నట్టు ధరలు దూసుకుపోతున్నాయి.పెరుగుతున్న ధరలతో సామాన్యుడి బతుకు భారమైపోతున్నది.
హైదరాబాద్ (శామీర్పేట), మే 16: వినియోగదారుల పట్ల ఎలా మర్యాదగా నడుచుకునేదానిపై రిజర్వు బ్యాంక్ అధికారులకు హైదరాబాద్లో శిక్షణ శిబిరం ప్రారంభమైంది. మూడు వారాల పాటు జరగనున్న ఈ కార్యక్రమాన్ని నల్సార్ న్యా�