కాకతీయ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థుల రెన్యువల్ ఫీజును తగ్గించాలని, తేదీని పొడిగించాలని డిమాండ్ చేస్తూ కేయూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట పరిశోధన విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
Vegetable grafting technology | అంటుకట్టు సాంకేతికతతో కూరగాయల అధిక దిగుబడి సాధించవచ్చని ఇక్రిశాట్ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ఎన్వీపీహెచ్ పద్ధతితో అంటుకట్టిన టమోటాలు 63.8 శాతం ఎక్కువ దిగుబడి వచ్చింది. అలాగే 3 నుంచి 5 వ�
మనిషి జీవిత పరమార్థం ఆనందంగా జీవించడం, ప్రతి మలుపుని ఆస్వాదించడం. ఆనందంగా జీవించే వారి ఆయుర్దాయం ఎక్కువని పరిశోధనలు చెబుతున్నాయి. రానురానూ మనిషి జీవితంలో ఆనందం ఆవిరైపోతున్నది. గత కాలపు చేదు జ్ఞాపకాలు, ర�
Research : ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఇతర పనులకు వెళ్లేవాళ్లు తమ వెంట వాటర్ బాటిల్స్లో నీళ్లు తీసుకెళ్తుంటారు. ఈ రోజు తీసుకెళ్లిన బాటిల్నే మరుసటి రోజు శుభ్రం చేసుకు�
మధ్యవయసులో గాఢ నిద్రలేకపోతే.. ఆ వ్యక్తి మెదడు త్వరగా ముసలితనం బారినపడుతుందని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. 50 ఏండ్లు వచ్చేసరికి ఆ వ్యక్తి మెదడు వేగంగా ముసలితనం పొందే అవకాశముందని తెలిపింది. వీలైనంత తొంద
నెయ్యి... మాట వింటేనే భారతీయులకు నోరూరిపోతుంది. ప్రాంతంతో పనిలేదు, అస్తిత్వంతో పోలిక లేదు. పొగలు కక్కే అన్నానికి తోడు ఇంకేమీ లేకపోయినా... ఓ చుక్క నెయ్యి జోడిస్తే అది పంచభక్ష్య పరమాన్నాలకు పర్యాయపదంగా మారిప�
పర్యావరణానికి ప్రాణ సంకటంగా మారుతున్న కర్బన ఉద్గారాలను శుద్ధ ఇంధన వనరులుగా తీర్చిదిద్దాలంటూ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) వేదికగా జరిగిన జాతీయ స్థాయి మేథోమథన సదస్సుతో తొలి అ�
విద్యార్థులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి శిక్షణ, పరిశోధన ఎంతో అవసరమని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాబోరేటరీ (డీఆర్డీఎల్) డైరెక్టర్ జీఏ శ్రీనివాసమూర్తి అన్నారు.
Pregnant women | బర్గర్లు, చీజ్లు, పేస్ట్రీల వంటి అతిగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు గర్భిణీలకు ప్రమాదకరమని తాజా అధ్యయనంలో తేలింది. ఇలాంటి ఆహారాలను గర్భిణీలు సాధ్యమైనంతగా దూరం పెట్టాలని ‘ఎన్విరాన్మెంటల్ ఇం�
ఉస్మానియా క్యాంపస్ నుంచి ఆడియాలజీలో పీజీ చేసిందో అమ్మాయి.గురుగ్రామ్లోని మేదాంత హాస్పిటల్లో రీసెర్చ్ చేసే అవకాశమూ దక్కించుకుంది. ఆ అనుభవాన్ని నిరుపేదలసేవకు ఉపయోగిస్తున్నది. అంతేకాదు, డిస్ఫేజియా �
క్యాన్సర్ మహమ్మారి 50 ఏండ్లలోపు వారిని కూడా కబళిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా 1990 తర్వాత క్యాన్సర్ విజృంభిస్తున్నదని, 50 ఏండ్లలోపు వారిలో కొత్త కేసులు 79 శాతం పెరిగాయని యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ (స్కాట్�
Science | మనిషి కోతినుంచి పుట్టాడని చార్లెస్ డార్విన్ సూత్రీకరించాడు. ఆ కోతి జాతి ఆఫ్రికాలో మనిషిగా పరిణామం చెంది భూగోళమంతా పాకిపోయిందని ఆంత్రోపాలజిస్టులు ప్రతిపాదించారు. ఆధునిక మానవులకు పూర్వీకులైన హోమ�
నవకల్పనల్లో నవ రాష్ట్రం తెలంగాణ జెట్ వేగంతో దూసుకుపోతున్నది. ఏర్పడి తొమ్మిదేండ్లే అయినా, పరిశ్రమల్లో కొత్త విధానాలు అమలుచేయటంలో నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్నది.