నాగర్కర్నూల్ జిల్లాలోని దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో (SLBC Tunnel) సహాయక చర్యలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. సొరంగం లోపల జరుగుతున్న సహాయక చర్యల్లో పాల్గొంటున్న సహాయక బృందాల ఉన్నతాధికారులతో ప్రత్యేక అధిక
SLBC Rescue operation | దోమలపెంట ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్లో సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం) కత్తిరించిన భాగాలను తొలగిస్తూ, వాటర్ జెట్ ద్వారా బురదను తొలగిస్తున్నారు. ఎస్కవేటర�
SLBC Tunnel | ఎస్ఎల్బీసీ టన్నెల్ లోని డీ1, డీ2 ప్రదేశాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. టన్నెల్లో చిక్కుకున్న మిగిలిన ఏడుగురిని గుర్తించడానికి రెస్క్యూ ఆపరేషన్ 24వ రోజుకు చేరుకున్నది.
SLCB Tunnel | ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆఫీస్లో సహాయక చర్యలపై డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక
SLBC tunnel | దోమల పెంట SLBC సొరంగంలో చిక్కుకున్న కార్మికుల జాడ కోసం నిర్వహిస్తున్న రెస్క్యూ ఆపరేషన్ 19వ రోజుకు చేరుకుంది. అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో సాయంతో రక్షణ చర్యలను ముమ్మరం చేశారు.
దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో టీబీఎం మీషన్ ముందు భాగంలో 20మీటర్లు అత్యం త ప్రమాదకరంగా మారడంతో అక్కడ రెస్క్యూ బృందాలు వెళ్లే అవకాశం లేదు. అక్కడ రోబోలను దింపి సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం �
SLBC Tunnel | ఎస్ఎల్బీసీ సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్కు అంతుచిక్కడమే లేదు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల ఆచూకీ తెలియరాలేదు. 15 రోజులైనా వారి జాడ ఇంకా కనిపించలేదు.
Police Sniffer Dog | ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి మృతదేహాలను గుర్తించేందుకు కేరళ నుంచి తీసుకొచ్చిన క్యాడవర్ డాగ్స్ ఇప్పుడు పోలీస్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.
ఎస్ఎల్బీసీ సొరంగం (SLBC Tunnel) లోపల చిక్కుకున్నవారి జాడ గుర్తించేందుకు 14వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వివిధ రెస్క్యూ బృందాలను నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంటకు రప్పించి వ�
జిల్లాలోని దోమలపెంట ఎల్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పదో రోజు బృందాలచే సహాయక చర్యలు కొనసాగాయి. జీపీఆర్ ద్వారా గుర్తించిన అనుమానిత ప్రాంతాల్ల
ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లా మనా గ్రామంలో మంచుచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఆదివారం మరో నలుగురి మృతదేహాల్ని ఆర్మీ సిబ్బంది వెలికితీసింది.
ఎల్ఎల్బీసీ టన్నెల్లో నీటి ఊట ఆగడమే లేదు. హెవీ మోటర్లతో తోడిపోస్తున్నా నిరంతరంగా నీరు ఊరుతూనే ఉన్నది. ఫలితంగా రెస్క్యూ బృందాల సహాయ చర్యలకు తీవ్ర ఆటంకంగా మారింది.
‘మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం.. పాలనా వైఫల్యాల నుంచి దృష్టిమళ్లించడం..పూటకో మాట చెప్తూ ప్రజలను మోసం చెయ్యడం సీఎం రేవంత్రెడ్డి నైజం’ అంటూ మాజీ మంత్రి హరీశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మందిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు తొమ్మిదోరోజు (SLBC Tunnel Rescue) కొనసాగుతున్నాయి. టన్నెల్లో 8 మంది ఎక్కడున్నారో గుర్తించినా వారిని బయటకు తీసుకువచ్చేందుకు మాత్రం సహాయక బృం�