ఎస్ఎల్బీసీ సొరంగంలో గల్లంతైన కార్మికులను వెలికితీయలేరా? ప్రమాదంపై ఇంత నిర్లక్ష్యమా? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో కలకలం రేపి న పెద్ద పులి కోసం గాలిం పు కొనసాగుతున్నది. రెండ్రోజుల క్రితం ఆవుపై దాడి చేసిన ఈ వన్య మృగం జాడ కోసం అటవీ శాఖ గాలిస్తున్నది. మూడు ఫారెస్ట్ రేంజ్ల పరిధిలోని 30
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ వద్ద శనివారం కూడా సహాయక చర్యలు కొనసాగాయి. మృతుల అవయవాలు కనుక్కునేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాద స్థలం లో తవ్వకాలు జ
ఓ కారు (Car) అదుపుతప్పి కాలువ (Canal) లోకి దూసుకెళ్లింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు (Rescue operation) చేపట్టారు.
China blast | చైనా (China) దేశంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీ (Chemical Factory) లో భారీ పేలుడు (Huge blast) సంభవించింది. తూర్పు ప్రావిన్స్ షాన్డాంగ్లో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అక్కడి అధికారిక మీడియా వెల్లడించింది.
Floods in Australia | ఆస్ట్రేలియా (Australia) లోని న్యూసౌత్ వేల్స్ (Newsouth wales) లో భారీగా వరదలు పోటెత్తాయి. భారీ వర్షాలు కురవడంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతో న్యూసౌత్ వేల్స్లోని పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతు�
నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంటలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న మిగిలిన ఆరుగురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ ఆరుగురి కోసం 58 రోజులుగా రెస్క్యూ సిబ్బంది అన్వేషణ చేస్తున్నా వారి ఆనవాళ్లు �
SLBC Rescue operation | శ్రీశైలం ఎడమ గట్టు సొరంగంలో గల్లంతైన కార్మికుల ఆచూకీ కోసం మూడు షిఫ్ట్లుగా రెస్య్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి వెల్లడించారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనకు 50 రోజులు పూర్తయ్యాయని, అయినా ప్రభుత్వ సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నా
నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమల పెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో (SLBC Tunnel) సహాయక చర్యలు 36వ రోజుకు చేరుకున్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు రెస్క్యూ బృందాలు నిర్విరామంగా కృషిచేస్తున్నాయి. ప్రమాద�
ఆరంతస్తుల భవనం కూలిన ప్రమాదంలో రెండో మేస్త్రీ ఉపేందర్ కూడా విగతజీవుడయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో సహాయక బృందాలు అతడి మృతదేహాన్ని శిథిలాల నుంచి బయటకు తీశాయి. భద్రాచలం పట్టణంలోని పంచాయ�