గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి నుండి పోత్తూరు వరకు డబుల్ రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్లెల జగన�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామం కుమ్మర (శాలివాహన) సంఘ భవనం మంజూరు చేయాలని సంఘ నాయకులు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు.
to prove love Man consumes poison | ప్రేమను నిరూపించుకోవాలని ప్రియురాలి కుటుంబం కోరింది. దీంతో వారు ఇచ్చిన విషాన్ని ప్రేమికుడు తాగాడు. తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. ఆ యువకుడి కుటుంబం ఫిర్యాదుపై పోలీసులు కేసు దర్యాప్తు చేస
సగరుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని కరీంనగర్ జిల్లా సగర సంఘం అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాస్ సగర కోరారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితెల ప్రణవ్బాబును సగర సంఘం నాయకులు
పెగడపల్లి మండల కేంద్రంలో బంజారా భవనం నిర్మాణం కోసం 20 గుటంల ప్రభుత్వ స్థలం కేటాయించాలని కోరుతూ శుక్రవారం తహసీల్దార్ ఆనంద కుమార్కు మండల బంజారా నాయకులు వినతి పత్రం సమర్పించారు.
జగిత్యాల జిల్లా యాదవ యువజన సంఘం సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు జిల్లా కేంద్రంలో యాదవ యువజన సంఘం భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని విన�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసి ప్రజానీకులకు కనీస సౌకర్యాలు కల్పించాలని పెద్దపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్ సోమవారం ఎంపీ వంశీకృష్ణకు వినతి పత్�
కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ వంద పడకల ఏరియా ఆసుపత్రిలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పట్టణానికి చెందిన ఎంఐఎం నాయకులు ఎంఐఎం అధినేత సలావోద్దీన్ ఓవైసీని కలిసి ఆదివారం వినతి పత్రం అందజేశారు.
ఎన్సీడీ ప్రోగ్రాం వల్ల తమపై అదనపు భారం పడుతుందని, అయినప్పటికీ గతంలో ఉన్నతాధికారుల సూచనలమేరకు చేశామని, కానీ ఇప్పుడు తమపై భారం పెరిగి అనేక ఇబ్బందులకు గురౌతున్నామని ఆ పని భారం నుంచి తప్పించాలని ఏఎన్ఎంలు ప
వర్షాలకు రోడ్డు దెబ్బతిని కుంగి పోయి, నీళ్ల కోసం వేసిన పైపుకు రంద్రం పడి రోడ్డుపై ఉన్న మట్టి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజలు, ప్రయాణికులు, విద
రేషన్ డీలర్లకు బకాయి పడ్డ ఐదు నెలల కమిషన్ విడుదల చేయాలని పట్టణ రేషన్ డీలర్లు సోమవారం ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రేషన్ డీలర్లకు �
కోరుట్ల పట్టణంలోని చారిత్రాత్మక కట్టడాలైన కోరుట్ల గడి బురుజులు, కోనేరు, స్థలాలను అన్యక్రాంతం కాకుండా పరిరక్షించాలని కోరుతూ పట్టణానికి చెందిన అఖిలపక్ష, ప్రజా సంఘాల నాయకులు కలెక్టర్ సత్య ప్రసాద్ కు సోమవ�
ప్రైవేటు విద్యాసంస్థలలో విద్యా హక్కు చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేసి పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడానికి కృషి చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కు స్థానిక దళిత సంఘాల �
‘అయ్యా.. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఒక విన్నపం.. రామగుండంలో ప్రొటోకాల్ విస్మరించి ఇక్కడి మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ తోపాటు మరో నలుగురు అధికారులు మీ కార్యకర్తలకు పెద్దపీట వేస్తున్నారు.
మండలంలోని నవాబ్ పేట్ గ్రామంలో ఇసుక అక్రమంగా రవాణా జరగకుండా అరికట్టాలని గ్రామస్తులు కోరారు. మండల రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ స్వరూపరాణికి సోమవారం వినతి పత్రం అందజేశారు.