Rahul Gandhi : ఢిల్లీలోని కర్తవ్యపథ్లో జరిగిన గణతంత్ర దినోత్సవ పెరేడ్లో ప్రొటోకాల్ అంశంపై రాజకీయ వివాదం మొదలైంది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఈ వేడుకల్లో మూడో వరుసలో సీటు కేటాయిం
Op Sindoor tableau | భారత దేశ 77వ రిపబ్లిక్ డే పరేడ్లో ‘ఆపరేషన్ సిందూర్’ శకటం ప్రత్యేకంగా ఆకట్టుకున్నది. దేశ త్రివిధ దళాల సంయుక్త శక్తి సామర్థ్యాలను ఇది ప్రతిబింబించింది. ఆపరేషన్ సిందూర్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ఫో�
Republic Day Parade: వందేమాతరం థీమ్తో రిపబ్లిక్ డే పరేడ్ను నిర్వహించనున్నారు. కర్తవ్యపథ్పై 150 ఏళ్ల వందేమాతరం శోభ వెల్లువిరియనున్నది. ప్రేక్షకుల గ్యాలరీకి భారతీయ నదులతో పేర్లు పెట్టారు. ప్రస్త�
దేశ, విదేశాల్లో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్లో వికసిత్ భారత్ ఇతివృత్తంగా జరిగిన వేడుకలు దేశ సైనిక శక్తిని, సాంస్కృతిక వారసత్వాన్ని, వివిధ ర�
Tribal King | రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా సుబియాంతోను ఆహ్వానించడంతోపాటు దేశంలోని పలువురిని అతిథులుగా ఆహ్వానించారు. అలా ఆహ్వానాలు అందుకున్న వారిలో ఓ గిరిజన రాజు (Tribal King) కూడా ఉన్నారు. ఇంతకూ ఎవరా ట్రైబల్ క�
జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల (కో-ఎడ్)లో బీ ఎస్సీ ఎంపీసీ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఎం పవన్కుమా ర్ రాష్ట్రస్థాయి గణతంత్ర దినోత్సవ పరేడ్కు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ రఘునందన్ తెలిపారు.
Republic Day Parade | దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్ (Kartavya Path)లో నిర్వహించిన వేడుకల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సంద�
Emmanuel Macron | ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు (Republic Day parade) ఫ్రాన్స్ అధ్యక్షుడు (French President) ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్న విషయం తెలిసిందే.
Srishti Khullar | ఈ రిపబ్లిక్ డే వేడుకల పరేడ్లో అందరూ మహిళలే ఉన్న పటాలం పాల్గొననుంది. ఇలా అందరూ మహిళలే ఉన్న పటాలం రిపబ్లిక్ డే వేడుకల పరేడ్లో పాల్గొనడం చరిత్రలో ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. ఆర్మ్డ్ ఫో�
గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా జరిగే కవాతులో మేజర్ జెర్రీ బ్లెయిజ్, ఆయన సతీమణి కెప్టెన్ సుప్రీత రికార్డు సృష్టించబోతున్నారు. వీరిద్దరూ వేర్వేరు కంటింజెంట్లలో సభ్యులుగా ఢిల్లీలోని కర్తవ్య పథ్లో కవా�
IndiGo | శుక్రవారం నుంచి ఈ నెల 26 వరకు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ పరిధిలో నడిచే విమాన సర్వీసుల్లో కొన్ని రీషెడ్యూల్, మరికొన్ని రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది.
దేశ రాజధాని నగరంలో ఈ నెల 26న జరిగే గణతంత్ర దినోత్సవాలకు ప్రత్యేక అతిథులుగా 1,500 మంది రైతు దంపతులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవాలకు �