తాండూర్ : మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల దెబ్బతిన్న కల్వర్టులు , రోడ్లు బాగు చేయాలని బెల్లంపల్లి ఏరియా గోలేటి సింగరేణి జీఎంకు తుడుందెబ్బ నాయకుల ఆధ్వర్యంలో ఆదివాసీలు వినతిపత్రం అందజేశార�
నీళ్లు లేక వాగులో స్నానాలు చేస్తున్నామని మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని కోమటిచేను గ్రామ పంచాయతీకి చెందిన సామగూడ గ్రామానికి చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఖాళీ బిందెలతో తమ బాధ�
బీర్ పుర్ మండలంలోని కొల్వాయి గ్రామం నుండి చిన్నకొల్వాయి వెళ్లె ప్రధాన రహదారి తారురోడ్డు పూర్తిగా గుంతల మయంగా మారిందని వర్షాలు కురిస్తే అటుగా వెళ్లెందుకు ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు జగిత్యాల ఎ�
బోధన్ పట్టణంలో వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లకు మున్సిపల్ అధికారులు మరమ్మతులు జరిపిస్తున్నారు. ముఖ్యంగా బోధన్ కు వచ్చే శక్కర్ నగర్ చౌరస్తా వద్ద రోడ్డు, మోస్రా కు వెళ్లే అనిల్ టాకీస్ రోడ్డు, వర్ని వెళ్ల�
check dams | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 09 : వృథాగా పోతున్న వరదనీటిని ఒడిసి పట్టి, భూగర్భజలాలు పెంచాలనే నీటిపారుదల శాఖ లక్ష్యం నీరు గారిపోతున్నది. భారీ వర్షాలతో కొట్టుకుపోయిన చెక్ డ్యాంలకు మరమ్మతులు చేయకుండా ని
ELLAREDDYPETA | ఎల్లారెడ్డిపేట మార్చి 31 : గత కొంతకాలంగా మిషన్ భగీరథ పైపు లైన్ సమస్య కారణంగా గుండారంలోని పోచమ్మ తండావాసులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని 'పండగ పూట మంచినీళ్ల కోసం నిరసన' పేరిట సోమవారం ‘నమస్తే తెలంగాణ’�
లంచం ఇస్తేనే మరమ్మతులు చేసి కరెంట్ సరఫరా చేస్తానని విద్యుత్తు సిబ్బంది చెప్పడంపై రైతులు భగ్గుమన్నారు. మెదక్ జిల్లా రేగోడ్ మండలం మర్పల్లి గ్రామానికి ఐదురోజులుగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
మిషన్ భగీరథ నీరందక నాగుల్వాయి గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులపై గత నెల 27న ‘నమస్తే తెలంగాణ’ మెయిన్లో ‘చెలిమెల నీరే దిక్కు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఇందుకు మిషన్ భగీరథ అధికారులు స్పందిస్తూ అక్కడ ఎలా
శ్రీశైలం జల విద్యుత్తు ప్రాజెక్టు దేశంలోనే అత్యంత గొప్పదని, ఇలాంటి ప్రాజెక్టును కాపాడుకోవడం ప్రజా ప్రభుత్వం బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.