Renuka Singh | ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన భారత ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్కు హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. రూ.కోటి పారితోషకాన్ని ముఖ్యమంత్రి సుఖ్వింద�
INDW vs SLW : మహిళల టీ20 వరల్డ్ కప్లో ఫేవరేట్ అయిన భారత జట్టు చావోరేవో మ్యాచ్లో జూలు విదిల్చింది. పాకిస్థాన్పై ఓదార్పు విజయం ఇచ్చిన ఉత్సాహంతో బుధవారం రాత్రి ఆసియా కప్ చాంపియన్ శ్రీలంకను చిత్తుగ
IND vs ENG : స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు(Womens Team) పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో 428 రన్స్ కొట్టిన టీమిండియా.. ఆ తర్వాత బౌలింగ్లోనూ సత్తా చాటింది. ప్రమాద
156 పరుగుల లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. మొదటి బంతికే అమీ హంటర్ రనౌట్ అయింది. జెమీమా రోడ్రిగ్స్ త్రో చేయడంతో వికెట్ కీపర్ రీచా ఘోష్ వికెట్లను గిరాటేసింది. రేణ�
మహిళల టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్లో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ సీవర్ బ్రంట్ హాఫ్ సెంచరీతో చెలరేగింది.దాంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 151 రన్స్ చేసింది. సీవర్ ఔటయ్య�
భారత్తో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు కీలకమైన రెండు వికెట్లు కోల్పోయింది. ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ చెలరేగడంతో పది పరుగులకే ఆ జట్టు ఇద్దరు బ్యాటర్లు పెవిలియన్ చేరారు. ప్రస్తుతం
ICC Women's ODI Team | ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2022 ఏడాదికిగాను ప్రకటించిన ఐసీసీ ఉమెన్స్ వన్డే జట్టులో భారత్ నుంచి ముగ్గురు మహిళా క్రికెటర్లకు చోటుదక్కింది. వారిలో స్టార్ బ్యాటర్లు స్మృతి మందన, హర్�