మహిళల టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్లో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ సీవర్ బ్రంట్ హాఫ్ సెంచరీతో చెలరేగింది.దాంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 151 రన్స్ చేసింది. సీవర్ ఔటయ్య�
భారత్తో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు కీలకమైన రెండు వికెట్లు కోల్పోయింది. ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ చెలరేగడంతో పది పరుగులకే ఆ జట్టు ఇద్దరు బ్యాటర్లు పెవిలియన్ చేరారు. ప్రస్తుతం
ICC Women's ODI Team | ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2022 ఏడాదికిగాను ప్రకటించిన ఐసీసీ ఉమెన్స్ వన్డే జట్టులో భారత్ నుంచి ముగ్గురు మహిళా క్రికెటర్లకు చోటుదక్కింది. వారిలో స్టార్ బ్యాటర్లు స్మృతి మందన, హర్�
స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చిన భారత మహిళల జట్టు.. రికార్డు స్థాయిలో ఏడోసారి ఆసియాకప్ చేజిక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది.
భారత్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా మహిళలు ఇరగదీశారు. టాపార్డర్ బ్యాటర్లంతా ఒకరి వెనుక ఒకరు పెవిలియన్ చేరినా లోయర్ ఆర్డర్ బ్యాటర్ ఆష్లీ గార్డనర్ (52 నాటౌట్) అద్భుతంగా పోరాడి ఆసీస్ జట్టుకు విజయం �
Minister Errabelli Dayaker Rao | మేడారం జాతర మీడియా పాయింట్ వద్ద ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తెలంగాణలో ఎర్రబెల్లి దయాకర్ రావు గట్టి మంత్రి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. కేంద్ర గిరిజన అభివృద్ధి శాఖ సహా�
మేడారం : వన దేవతలు సమ్మక్క – సారలమ్మను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని కేంద్ర గిరిజన శాఖ మంత్రి రేణుక సింగ్ పేర్కొన్నారు. వనదేవతల దర్శనానికి కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన�
కేంద్ర మంత్రి రేణుకాసింగ్హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం గోండి భాష పరిరరక్షణకు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని కేంద్ర మంత్రి రేణుకా సింగ్ ప్రశంసించారు. కోయ, గోండి, కొలామ్, లంబ