నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో రైళ్లల్లో ప్రయాణం చేస్తున్న వారి వద్ద నుండి చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని శనివారం అరెస్టు చేసినట్లు రైల్వే ఎస్సై సాయి సాయి రెడ్డి వెల్లడించారు.
పెంచికల్పేట్ మండలంలోని ఎల్లూరు నల్లకుంట వద్ద విద్యుత్ తీగలను అమర్చి పులిని హతమార్చిన కేసులో 30 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్ అధికారి సుశాంత్ సుకుద్దేవ్ బోబ�
యువతుల ప్రైవేటు వీడియోలు తీయడమే కాకుండా రాజ్తరుణ్ భార్య లావన్యపై దాడిచేసిన ఘటనలో అరెస్టైన మస్తాన్సాయికి రెండు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ రాజేంద్రనగర్ కోర్టు సోమవారం ఆదేశాలు జారీచేసింది.
Jagajyothi | ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ జగజ్యోతిని(Jagajyothi) ఏసీబీ(ACB) అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు 14 రోజుల పాటు రిమాండ్(Remand) విధించింది.
జీడిమెట్ల, జులై 18 : చింతల్ కల్లు కంపౌండ్లో నాలుగు రోజుల క్రితం మద్యం మత్తులో ఓ మహిళపై బ్లేడుతో దాడి చేసి గాయపరిచిన నిందితుడిని అరెస్టు చేసి సోమవారం రిమాండ్కు జీడిమెట్ల పోలీసులు తరలించారు. జీడిమెట్ల సీ�
శంషాబాద్ రూరల్ : భూమి లీజు విషయంలో దాడి చేసిన మగ్గురు వ్యక్తులను రిమాండ్కు తరలించినట్లు సీఐ విజయ్కుమార్ తెలిపారు. బుధవారం కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. శంషాబాద్ పట్టణంలోని కాపుగడ్డకు చ�
మారేడ్పల్లి : రైళ్లల్లో, రైల్వే స్టేషన్లలో సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి ఐ ఫోన్ -13 ప్రో మాక్స్