నాగార్జున తన కెరీర్లో కీలకమైన మైలురాయికి చేరువయ్యారు. త్వరలోనే 100వ చిత్రం చేయబోతున్నారాయన. న్యూ టాలెంట్తో పనిచేసేందుకు ఉత్సాహం చూపించే నాగ్.. తమిళంలో ఒకే ఒక్క సినిమాను తెరకెక్కించిన రా.కార్తీక్కి తన
Ranbir Kapoor |రీమేక్ సినిమాల పట్ల తన అయిష్టాన్ని వ్యక్తం చేశారు బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్. ఒక భాషలో విజయవంతమైన చిత్రాన్ని మళ్లీ పునర్నిర్మించడంలో అర్థం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
Tollywood | ఇక్కడ సిత్తరాల సిరపడు.. అక్కడ విచిత్రంగా ఆడలేదు! మన అతడు.. వారిని మెప్పించలేకపోయాడు!! తెలుగింటి ఒక్కడు.. బాలీవుడ్లో పరాజయం చెందాడు!! ఇలా చెబుతూ పోతే టాలీవుడ్లో కోట్లు కొల్లగొట్టిన సినిమాలు.. బాలీవుడ్�
ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలందుకొంది స్పానిష్ చిత్రం ‘ఛాంపియన్'. మానసిక వైకల్యంతో బాధపడే యువకులతో కూడిన బాస్కెట్ బాల్ టీమ్ పన్నెండుసార్లు జాతీయ ఛాంపియన్గా నిలిచిన స్ఫూర్తిదాయక ప్రయాణాన్�
ఫాంటసీ కథాంశంతో రూపొందించిన తమిళ చిత్రం ‘వినోదాయ సీతాం’ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని పవన్కల్యాణ్ కథానాయకుడిగా రీమేక్
కరోనా వలన ఓటీటీకి మంచి డిమాండ్ ఏర్పడింది. సినిమాలు, వెబ్ సిరీస్లు అంటూ తెగ వినోదం పంచుతున్నారు. చిన్న హీరోల సినిమాలతో పాటు పెద్ద హీరోల సినిమాలు కూడా ఇప్పుడు ఓటీటీలో విడుదల అవుతుండడం ఆశ్చర్యాన్న
సీనియర్ హీరో వెంకటేష్ ఈ మధ్య వరుస రీమేక్లు చేస్తూ మంచి హిట్స్ అందుకుంటున్నాడు. చివరిగా ధనుష్ నటించిన అసురన్ చిత్రాన్ని తెలుగులో నారప్ప పేరుతో రీమేక్ చేశాడు. అమెజాన్ ప్రైమ్లో విడుదలైన ఈ చిత్�
మలబారు తీరాన్ని తాకిన తర్వాతే రుతుపవనాలు అంతటా విస్తరిస్తాయి. అందుకు మనదేశ భౌగోళిక నైసర్గిక స్వరూపం కారణం. మిరియాలు, యాలకులు వంటిసుగంధ ద్రవ్యాలు సైతం కేరళ నుంచి దేశదేశాలకూ ఎగుమతి అవుతాయి. పడమటికనుమల్లో
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన కెరియర్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించాయి. ఇప్పుడు ఆయన చేసిన సినిమాలను రీమేక్ చేసే ఆ
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ మొదలు దాదాపు 22 సంవత్సరాలు అవుతుంది. హీరోగా ఈయన మొదటి సినిమా రాజ కుమారుడు 1999 లో విడుదలైంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. మహేష్ బాబ
బాలీవుడ్ తన పంథా మార్చుకుంటుంది. సొంత సినిమాల కంటే కూడా రీమేక్ సినిమాలపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతోంది. అలా రీమేక్ చేసిన సినిమాలు చాలావరకు హిట్ అవుతుండటంతో స్టార్ హీరోలతో పాటు నిర్మాతలు కూడా పరాయ�
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో మళయాళ సూపర్ హిట్ అయ్యప్పణం కోషియం రీమేక్ కూడా ఒకటి. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యద్బుతమైన చిత్రాలు తెరకెక్కుతున్ననేపథ్యంలో బాలీవుడ్ స్టార్స్ వీటిని రీమేక్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే పలు తెలుగు చిత్రాలు హిందీలో రీమేక్ కాగా,
బాలీవుడ్లో విజయవంతమైన ‘సింగం’ సినిమా కోసం అజయ్దేవ్గణ్తో తొలిసారి జోడీకట్టింది దక్షిణాది సోయగం కాజల్ అగర్వాల్. పదేళ్ల తర్వాత ఈ కలయిక మరోసారి వెండితెరపై ఆవిష్కృతం కాబోతున్నట్లు సమాచారం. కార్తి కథ�