బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ వరుస పెట్టి తెలుగు సినిమా రీమేక్లు చేస్తున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసిన షాహిద్ ఇప్పుడు తెలుగులో సూపర్హిట్ అయిన ‘జెర్సీ’ సినిమాను అదే ట�
ఇటీవలి కాలంలో రీమేక్ల ట్రెండ్ బాగా పెరిగింది. ఒక భాషలో ఏదైన చిత్రం హిట్ అయింది అంటే ఆ సినిమా ఇతర భాషలలో వెంటనే రీమేక్ అవుతుంటుంది. ఈమధ్య మలయాళంలో విడుదలై మంచి విజయం సాధించిన దృశ్యం 2 తెలుగు, త�
కొన్ని కథలు బోర్ కొట్టవు.. అవి ఎప్పుడు వచ్చినా కూడా ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. అలాంటి కొన్ని అరుదైన కథల్లో జయం సినిమా కూడా ఉంటుంది. తేజ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. నితిన్ లాంటి �
ఇప్పటికే టాలీవుడ్లో సగం మంది హీరోలు మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన వారే కాగా, ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుండి మరొకరు వెండితర ప్రయాణం మొదలు పెట్టబోతున్నారు. ఆమె ఎవరో కాదు చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత. ఇప�
మోహన్ లాల్- మీనా జంటగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం దృశ్యం 2. కరోనా వలన ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం పెద్ద విజయం సాధించడమే కాకుండా అశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. �
ముంబై : తమిళ మూవీ విక్రమ్ వేధ హిందీ రీమేక్లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్లు తలపడనున్నారు. ఈ మూవీలో హృతిక్ గ్యాంగ్స్టర్గా కనిపించనుండగా, సైఫ్ పోలీస్ అధికారి పాత్రలో అలరించ�
ఇటీవలి కాలంలో మలయాళ చిత్రాలు మంచి విజయం సాధిస్తున్న నేపథ్యంలో ఆ సినిమాలను రీమేక్ చేసేందుకు టాలీవుడ్ హీరోలు క్యూ కడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల�
తెలుగులో ఎన్ని కొత్త కథలు వచ్చినా కూడా కొందరు హీరోలు మాత్రం ఇప్పటికీ రీమేక్ కథలనే నమ్ముకుంటున్నారు. అందులోనూ మన పక్క ఇండస్ట్రీలో వచ్చిన కథలనే తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన రెడ�
పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు.. త్రివిక్రమ్కు సైతం జీవితాంతం మరచిపోలేని డిజాస్టర్ అజ్ఞాతవాసి. పవన్ కళ్యాణ్ 25వ సినిమా అంటూ ఆకాశమంత అంచనాలతో వచ్చిన ఈ సినిమా అత్యంత దారుణంగా నిరాశ పరిచింది. దాంతో త్రివిక్రమ్ క�