సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా జనాభా సేకరణకు సంబంధించిన పత్రాల్లో కులం, మతం వెల్లడించేందుకు ఆసక్తి లేని వారి కోసం నో క్యాస్ట్, నో రిలిజియన్ కాలమ్ను ఏర్పాటు చేయాలనే పిటిషనర్ వినతిని ప్రభుత్వం పర
విద్యార్థినుల బురఖా, హిజాబ్ ధారణపై బాంబే హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. బురఖా, హిజాబ్లపై ఒక విద్యాసంస్థ విధించిన నిషేధాన్ని బాంబే హైకోర్టు సమర్థిస్తూ, అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఎంతమాత్రం కాదని స్పష
సంఘ్ పరివారం వారు సృష్టిస్తున్న మెసేజ్లను క్రాస్ చెక్ చేసుకోకుండా ఫార్వార్డ్ చేయడం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. ఇటువంటి మెసేజ్లు అన్ని వాట్సాప్ గ్రూపుల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఈ మెసేజ్�
PM Modi: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో.. ప్రత్యేక ఓటు బ్యాంకు కోసం ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వాలని ఆ పార్టీ ప్రయత్నించిందని, దళితులు.. వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లను ఆ పార్టీ బ్రేక్ చే
CM Vijayan: ఏ నాగరిక దేశమైనా మతం ఆధారంగా పౌరసత్వాన్ని ఇవ్వదని కేరళ సీఎం విజయన్ అన్నారు. దేశంలోని సెక్యులర్ భావాలకు పౌరసత్వ సవరణ బిల్లు వ్యతిరేకమని ఆయన తెలిపారు. సెక్యులరిజం రక్షణ కోరుతూ
మూక దాడులు జరిగినపుడు బాధితుల కుల, మతాలను బట్టి మాట్లాడకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా మైనారిటీలపై మూక దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (ప�
Kerala CM Vijayan : మతం, ప్రభుత్వం మధ్య గీత సన్నగిల్లుతోందని కేరళ సీఎం విజయన్ అన్నారు. అయోధ్యలో జరిగిన రామ మందిరం ఈవెంట్లో ప్రధాని మోదీ పాల్గొనడాన్ని విజయన్ విమర్శించారు. ఒక మతపరమైన ఆరాధన క్ష�
అమెరికాలో పర్యటనలో ప్రధాని మోదీకి స్థానిక మీడియా నుంచి భారత్లో మైనారిటీల హక్కులపై ప్రశ్నలు ఎదురయ్యాయి. బైడెన్తో ద్వైపాక్షిక చర్చల అనంతరం గురువారం నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ‘మైనారిటీల హక�
విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని, ఈ తీర్పును స్వాగతిస్తున్నామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. విద్వేషపూరిత ప్రసంగాలను కట�
యువత చేతిలోనే ఈ దేశ భవిష్యత్తు ఉన్నదని, వారే ఈ దేశాన్ని బాగు చేసుకోవాలని భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. దేశ నాయకులు మౌలికమైన సమస్యలను పక్కన పెట్టి జాతీయవాదం, �
అధ్యాత్మకు మతం లేదు. మతానికి అధ్యాత్మ ఉండాలి. మతం అంటే మార్గమే! జీవితాన్ని పండించుకోవడానికి, ఉన్నంత కాలమూ హాయిగా, శాంతిగా ఉండటానికి ఏర్పడిన రాజమార్గమే మతం.