వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, నష్టపరిహారం అందించాలని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) డిమాండ్ చేశారు.
Let Them Live | జీవితం చివరి అంకంలో ఉన్న వృద్ధులైన భార్యాభర్తలను కలిసి జీవించనివ్వాలని హైకోర్టు పేర్కొంది. వేరే మహిళలతో సంబంధం ఉందని ఆరోపించిన భార్యను కత్తితో పొడిచి గాయపర్చిన 90 ఏళ్లు పైబడిన వ్యక్తికి బెయిల్ మం
వారంతా ఏండ్లుగా ఒకే స్థానంలో పనిచేస్తున్నారు. సుధీర్ఘకాలంగా బదిలీకోసం వేచిచూస్తున్నారు. ఎట్టకేలకు ఓ అవకాశం దొరికింది. బదిలీ అయ్యారు. హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకొనే లోపే.. ఇప్పుడే రిలీవ్కావొద్దని అధికార�
Relief to Indian Navy veterans | భారత మాజీ నేవీ అధికారులకు ఊరట లభించింది. 8 మందికి విధించిన మరణ శిక్షను ఖతార్ కోర్టు తగ్గించింది. జైలు శిక్షగా మార్పు చేస్తూ తీర్పు ఇచ్చింది. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) గురువా�
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ బాధితులకు ప్రభుత్వం సాయాన్ని ప్రకటించింది. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింద రూ.1.5లక్షలు అందించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి పుష్కరసింగ్ ధామీ ట్విట్టర్ ద్వ�
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర 10 నెలల కనిష్ఠానికి పడిపోయింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడం లేదు. గత మార్చిలో బ్యారెల్ క్రూడాయిల్ ధర 112.8 డాలర్లు