ప్రజలకు ఇబ్బంది కలిగించే సమీకృత రిజిస్ట్రేషన్ కార్యాలయా లు వద్దని, ప్రజలకు అందుబాటులో ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలను యథావిధిగా కొనసాగించాలని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కి�
జగిత్యాలలో రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్ డౌన్ (Server Down) కావడతో సేవలు నిలిచిపోయాయి. శని, ఆదివారలు సెలవులు రావడంతో సాధారంగా సోమవారం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసి పాలన చేరువ చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక స్వరూపం దృష్ట్యా కొత్తగా రెవెన్యూ డివిజన్ కేంద్రాలు ఏర్పాటు రెవెన్యూ పాలన ప్రజలక�
సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం అవినీతి, అక్రమాలకు కేరాఫ్గా మారిం ది. నాలుగు రోజుల క్రితం సంగారెడ్డిలోని జిల్లా రిజిస్ట్రేషన్ కా ర్యాలయంలో హైదరాబాద్ నుంచి వచ్చిన ఏసీబీ అధికారులు ఆకస్మిక�
సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు జరిపిన ఆకస్మిక సోదాలతో అధికారులు, ఉద్యోగులకు గుబులు పుట్టించింది.
సర్వర్ డౌన్ కావడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గురువారం ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగిపోయింది. దీంతో హనుమకొండ, మహబూబాబాద్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద జనాలు పడిగాపులు కాయాల్సి
రీంనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చోరీ కలకలం రేపుతున్నది. ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడినట్టు తెలుస్తున్నది. సెలవు దినం కావడంతో ఉదయం వాచ్మెన్ అటుగా వెళ్లి చూసే సరికి గొల్లెం
అధికారంలోకి వచ్చి రైతుల భూ హక్కులపై వేటు వేసేందుకు కాంగ్రెస్ పార్టీ కత్తి పట్టుకుని సిద్ధంగా ఉంది. ‘ధరణి’తో భూములపై సర్వ హక్కులు కలగగా.. అధికార యావతో రైతు కుటుంబాల నోట్లో మట్టి కొట్టేందుకు కాంగ్రెస్ ప�
దశాబ్దాల తరబడి భూ రికార్డుల గజి బిజి, గందరగోళానికి చరమగీతం పాడుతూ.. రైతన్నల శ్రేయస్సే లక్ష్యంగా.. భూ పరిపాలనలో కొత్త శకానికి నాంది పలుకుతూ.. యావత్ దేశానికే మార్గదర్శనంగా నిలుస్తూ.. అత్యంత పారదర్శకంగా, సులు
Dharani Portal |రాష్ట్రంలో ఒకప్పుడు భూ రికార్డులన్నీ గందరగోళంగా ఉండేవి. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఒక డాటా, రెవెన్యూ అధికారుల దగ్గరున్న పహాణీలు, 1బీ రికార్డుల్లో మరో డాటా ఉండేది.