లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం అధ్యక్షురాలిగా తానిపర్తి విజయలక్ష్మి అందించిన సేవలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు లభించింది. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్ లో శుక్రవా�
ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతలమైన పాలస్తీనాకు ప్రత్యేక దేశ హోదా కల్పించేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఐర్లాండ్ (Ireland) ప్రభుత్వం నిర్ణ
Sarna Religion | సరనా మతం (Sarna Religion) గుర్తింపు కోసం గిరిజన సంఘాలు మళ్లీ పోరుబాట పట్టాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 30న భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. సరనా మతాన్ని గుర్తించాలని ఆదివాసీ సెంగెల్ అభియాన్ (ఏఎస్ఏ) చాలా కాలంగా డిమ�
నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఎంజీయూ నుంచి జారీ చేసే వివిధ కోర్సుల సర్టిఫికెట్లకు నేషనల్ అకడమిక్ డిపాజిటరీ (ఎన్ఏడీ) స్కీమ్లో చోటు లభించింది. దాంతో ఇక్కడ జారీ చే�
ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా అధికార దాహం కోసం బీజేపీ ఆరాట పడుతున్నదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని తండాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.16కోట్ల 83లక్షలు మం
భారత రాజకీయ యవనికపై కొత్త ధ్రువతార వెలిసింది. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఇప్పుడు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారింది. 21 ఏండ్ల అనుభవం, 60 లక్షల మంది సుశిక్షితులైన స�
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’గా మారుస్తూ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్కు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం లేఖ పంపడంతో పార్టీ శ్రేణుల్లో సందడి నెలకొంది. భారత్ రాష్ట్ర సమితిగా ఆమోదం పొంద
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్త్రీ (సీఐఐ)కి చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్వాలిటీ నుంచి జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్)కు ‘గోల్డ్' కేటగిరిలో గుర్తింపు లభించ�
విద్య ద్వారా ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగోన్నతులు, ఉన్నత చదువులు అవసరమైన వారికి ఓపెన్ స్కూల్ విద్య ఓ వరంగా మారింది. సార్వత్రిక విద్యా విధానంపై పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఈ విధానంలో చదువుకునేందుకు ఖమ్మం, క�
ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్కు చెందిన హైదరాబాద్ ప్లాంట్కు ప్రపంచ ఆర్థిక మండలి (డబ్ల్యూఈఎఫ్) గుర్తింపు లభించింది. దీంతో బాచుపల్లి వద్దగల ఈ అతిపెద్ద ఔషధ తయారీ కేంద్రం.. గ్లోబల్ లైట్
ఉమ్మడి వరంగల్తో పాటు అటవీ జిల్లా ములుగు పర్యాటకపరంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా వివిధ ప్రాంతాలతో పాటు విదేశీ పర్యాటకుల సందడి పెరుగుత�
తెలంగాణ సాయుధ పోరాట యోధులకు స్వరాష్ట్రంలోనే తగిన గుర్తింపు లభిస్తున్నదని తెలంగాణ రజక సంఘాల సమితి (టీఆర్ఎస్ఎస్) హర్షం వ్యక్తం చేసింది. వీరనారి చాకలి ఐలమ్మ, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని అధికార
Recognition| తిరుపతిలోని వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలకు ప్రతిష్టాత్మకమైన న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా టీటీడీఈవో ఎవి.ధర్మారెడ్డి
బల్దియా సిగలో మరో కలికితురాయి చేరింది. ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ కేటగిరీలో గ్రేటర్ కార్పొరేషన్ ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ సాధించింది. ఈ మేరకు గురువారం కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రతి
రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ ఓట్లు ఉన్నవారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ తెలిపారు. మల్టిపుల్ ఓటర్ కార్డుల ఏరివేతపై గురువారం బుధ్ధభవన్లో అన్ని రాజక�