బ్రెడ్ స్లైసుల్ని అంచులు కత్తిరించి నాలుగు ముక్కలు చేసుకోవాలి. స్టవ్మీద పాన్పెట్టి నెయ్యివేసి వేడయ్యాక బ్రెడ్ ముక్కల్ని వేసి దోరగా వేయించి తీయాలి. అదే పాన్లో కాజు, కిస్మిస్ వేసి వేయించి పక్కన పె�
జీడిపప్పును వేడి నీళ్లలో గంటసేపు నానబెట్టుకోవాలి. కీరాను శుభ్రంగా కడిగి, చెక్కు తీసి సన్నటి ముక్కలుగా తరిగి పక్కకు పెట్టుకోవాలి. నానిన జీడిపప్పుతోపాటు రెండు వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి
ముందుగా పొయ్యి మీద బాణలి పెట్టి అందులో నూనె వేసి కాగాక ఆవాలు జీలకర్ర మెంతులు వేసి చిటపటలాడనివ్వాలి. తర్వాత ఎండు మిరపకాయలు తుంచి వేసి, కొద్దిగా ఇంగువ కూడా జోడించాలి. సువాసన రాగానే దోస గింజల గుజ్జుని వేసి క�
ముందుగా అరకప్పు ఎండుద్రాక్షలు తీసుకొని వాటిని అరగంటసేపు నీటిలో నానబెట్టుకోవాలి. మరోవైపు రెండు కొత్తిమీర కట్టలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి కాడలతో సహా వాటిని కట్ చేసుకోవాలి.
పుదీనా ఆకును శుభ్రంగా కడిగి పెట్టు కోవాలి. మిక్సీ గిన్నెలో పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, గరంమసాల, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఒక గిన్నెలో గోధుమపిండి, పుదీనా మిశ్రమం, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి �
ముందుగా బొంబాయి రవ్వను పిండిలా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. చక్కెరను కూడా పొడి చేసి పెట్టుకోవాలి. రవ్వను పిండి చేసినప్పుడు సగం పిండితో హాట్, సగం పిండితో స్వీట్ చేసుకోవచ్చు.
ముందుగా పాలను కాగబెట్టుకుని అందులో కొద్దిగా నిమ్మరసం పిండాలి. దాంతో పాలు విరిగిపోతాయి. అందులోని నీళ్లను పూర్తిగా పిండేసి.. పనీర్ను పక్కన పెట్టుకోవాలి.
బొంబాయి రవ్వను సన్నగా మిక్సీ పట్టుకోవాలి. దాన్ని గిన్నెలో వేసుకుని పెరుగు కలిపి పక్కకు పెట్టి, కనీసం అరగంట సేపు వదిలేయాలి. తర్వాత అల్లం, రెండు పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టి ఇందులో కలపాలి. ఉప్పు, నూనె, పంచదార