వంటగ్యాస్ కొండెక్కి కూర్చుంది. ఇలాంటి సమయంలో ఎలక్ట్రిక్ వంట సామగ్రే మనల్ని ఆదుకుంటుంది. అన్నం కోసం ఎలక్ట్రిక్ కుక్కర్ ఉండనే ఉంది. ఇక ఎయిర్ ఫ్రైయర్లో కూరల్ని వండుకోవడం.. చాలా రోజుల్నుంచే అలవాటైంది.
ముందుగా పుచ్చకాయను తరిగి ముక్కలుగా చేసుకోవాలి. ఎరుపు గుజ్జు విడిగా తీసుకుని తెల్లగా ఉన్న భాగాన్ని తురుముకోవాలి. అది దాదాపు ఒక రెండు కప్పులు వచ్చేలా చూసుకోవాలి.
సాబుదానా బాగా కడిగి రెండు గంటలపాటు నానపెట్టాలి. ముందుగా స్టవ్మీద గిన్నెపెట్టి నెయ్యి వేసి కాగిన తర్వాత డ్రైప్రూట్స్ వేయించి తీసి, అందులోనే సేమ్యా వేసి వేగనిచ్చి పక్కన పెట్టుకోవాలి.
కుక్కర్ అడుగున నీళ్లు పోసి ఆవిరి మీద చిలగడదుంపల్ని ఉడికించి పెట్టుకోవాలి. బఠానీలను కూడా ఉడికించుకోవాలి. ఇప్పుడు మిక్సీలో పచ్చి మిరపకాయలు, కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకున్నాక ఉడికించిన బఠాణీలు కూడా వే�
బ్రెడ్ స్లైసుల్ని అంచులు కత్తిరించి నాలుగు ముక్కలు చేసుకోవాలి. స్టవ్మీద పాన్పెట్టి నెయ్యివేసి వేడయ్యాక బ్రెడ్ ముక్కల్ని వేసి దోరగా వేయించి తీయాలి. అదే పాన్లో కాజు, కిస్మిస్ వేసి వేయించి పక్కన పె�
జీడిపప్పును వేడి నీళ్లలో గంటసేపు నానబెట్టుకోవాలి. కీరాను శుభ్రంగా కడిగి, చెక్కు తీసి సన్నటి ముక్కలుగా తరిగి పక్కకు పెట్టుకోవాలి. నానిన జీడిపప్పుతోపాటు రెండు వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి