ఇన్స్టంట్ పావ్ పిజ్జా బైట్స్ : బన్నులు: 3 , బటర్: రెండు స్పూన్లు , క్యాప్సికం: ఒకటి పెద్దది , ఉల్లిపాయ: ఒకటి పెద్దది , టమాటా: రెండు , టమాటా సాస్: అయిదు టీ స్పూన్లు , చీజ్: ఆరు క్యూబులు
పెసర్లను దోరగా వేయించుకోవాలి. కుక్కర్లో మూడున్నర కప్పుల నీళ్లుపోసి నాలుగు విజిల్స్ వచ్చేవరకు వాటిని ఉడికించుకోవాలి. ప్రెషర్ తీసిన తర్వాత సన్నని మంటపై పెట్టి కొబ్బరి తురుము, బెల్లం తురుము, ఒక టేబుల్
కావలసిన పదార్థాలు: మష్రూమ్స్: ఒక కప్పు, కాబూలీ శనగలు: ఒక కప్పు, వెల్లుల్లి: నాలుగు రెబ్బలు, తెల్ల నువ్వులు: రెండు టేబుల్ స్పూన్లు, ఆలివ్ ఆయిల్: అర కప్పు, మిరియాల పొడి: చిటికెడు, కారం: కొద్దిగా, కొత్తిమీర తుర�
ముందుగా గోధుమ పిండిని తీసుకొని అందులో కొద్దిగా నూనె లేదా నెయ్యిని చుట్టూ తిప్పినట్టుగా పోసుకోవాలి. కొద్దిగా వాము, తగినంత ఉప్పు కలిపి, పైన నీళ్లు చల్లాలి.
ఒక గిన్నెలో పెరుగు, ఉప్పు, చక్కెర వేసి నీళ్లు పోయకుండా బాగా గిలక్కొట్టాలి. స్టవ్మీద పాన్ పెట్టి నూనెవేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి.
ఒక గిన్నెలో చేప ముక్కలు, నిమ్మరసం, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి పావుగంటపాటు ఫ్రిజ్లో పెట్టాలి. తర్వాత చేప ముక్కల్లో గుడ్లు, తురిమిన అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆవాల పేస్ట్, ర�
సోయా నగెట్స్ను కాస్త ఉప్పు వేసి, వేడి నీళ్లలో ఐదు నిమిషాలు ఉడకపెట్టి నీళ్లు వంపేసి పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు, ఉల్లికాడలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్నిటిని బాగా సన్నగా తరిగి విడివిడిగా ఉంచు
ముందుగా ఉల్లిపాయలు సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆలుగడ్డలు, క్యారెట్, బీన్స్లను శుభ్రంగా కడిగి అంగుళం ముక్కలుగా కట్ చేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
చిలకడదుంపల్ని కడిగి నీళ్లు పోసి కాకుండా ఆవిరి మీద ఉడికించుకోవాలి. తర్వాత దాన్ని చెక్కు తీసి మాష్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీరలను సన్నగా తరిగి పెట్టుకోవాలి.
ముందుగా బొంబాయి రవ్వ, గోధుమ పిండిని మిక్సీలో వేసుకొని పిండి పట్టుకోవాలి. వామును అరచేతితో నలిపి అందులో కలపాలి. ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ గట్టి పిండిలా కలుపుకోవాలి.