ముందుగా పెసలు లేదా పెసరపప్పును బాగా కడిగి అయిదారు గంటలపాటు నానబెట్టుకోవాలి. అల్లం, పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా చేసుకుని ఈ నానబెట్టిన పప్పులో వేసి కచ్చాపచ్చాగా రుబ్బాలి.
తొలుత ఉల్లిగడ్డ, క్యాప్సికంలను సన్నగా తరిగి పక్కకు పెట్టుకోవాలి. పొయ్యి మీద పెనం పెట్టి కొద్దిగా బటర్ వేసి కాగాక బ్రెడ్ముక్కను ఒకవైపు కాల్చుకోవాలి. తర్వాత తీసి కాల్చిన వైపు టమాటా కెచప్ రాయాలి.
కావలసిన పదార్థాలు:
చిలగడదుంప: పెద్దవి రెండు , బ్రెడ్: ఆరు , కొత్తిమీర తరుగు: పావుకప్పు , ధనియాలు-జీలకర్ర పొడి: అరస్పూను , పచ్చిమిరపకాయలు: మూడు నిమ్మకాయ: సగం ముక్క ,
ముందుగా క్యాప్సికంను కడిగి సగానికి తరిగి పెట్టుకోవాలి. ఆలుగడ్డలను బాగా ఉడికించి చెక్కు తీసుకోవాలి. వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని మెత్తగా మెదిపి అందులో శనగపిండి, ఉప్పు, కారం, ధనియాలు-జీలకర్ర పొడితో పాటు క�
ముందుగా దోసకాయల్ని కడిగి, చెక్కుతీసుకొని, చిన్నచిన్న ముక్కలుగా తరిగి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బాణట్లో కొంచెం నూనె వేసి అందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, మెంతులు వేసి వేయించాలి.
ముందుగా సొరకాయను చెక్కుతీసి తురమాలి. ఒక కప్పెడు అయ్యాక దాన్ని పక్కకు పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీరను సన్నగా తరగాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో గోధుమ పిండి, జొన్న పిండి, ఉప్పు, కారం, పసుపు, �
వంట అంటే ఈ తరానికి పెద్ద తంట. వర్కింగ్ ఉమెన్స్కైతే మోయలేని భారం. పిల్లలను స్కూల్కు సిద్ధం చేస్తూ, వారి బొజ్జ నింపే ఉపాయాల కోసం ఈ తరం తల్లులు పడే తండ్లాట అంతా ఇంతా కాదు. అలాంటి ఇబ్బందుల నుంచి వచ్చిందే గ్ర�
ముందుగా స్టౌ మీద నీళ్లు వేడిచేయాలి. అవి మరిగిన తర్వాత మ్యాగీ వేసుకొని ఉడబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొంత నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని వేగనివ్వాలి. అందులో ఉల్లిపాయ, వెల్లుల్లి రెబ్�
ముందుగా మజ్జిగలో ఓట్స్ వేసి కాసేపు నానబెట్టుకోవాలి. మరోవైపు మోస్తరు క్యాబేజి ముక్కను తీసుకుని సన్నగా తురిమి పెట్టుకోవాలి. అలాగే అల్లం ముక్కనూ సన్నటి తురుముగా చేసుకోవాలి. పచ్చిమిర్చిని చిన్నచిన్న ముక్
కాస్త మీడియం సైజు క్యాబేజీ ముక్కను తీసుకుని ఒక కప్పు అయ్యేంత తురిమి పక్కకు పెట్టుకోవాలి. అలాగే పచ్చి మామిడి ముక్కను తీసుకుని రెండు మూడు స్పూన్ల తురుముగా చేసుకొని పక్కకు పెట్టాలి.