వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రతిభావంతులైన వారికి జీ తెలుగు న్యూస్ ఆధ్వర్యంలో అచీవర్స్ అవార్డుల ప్రధానోత్సవం హైదరాబాద్ జలవిహార్ వేదికగా నిర్వహించారు. అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ధర్మపురికి
గోదావరిఖనికి చెందిన యూట్యూబ్ స్టార్, సీనియర్ కళాకారుడు, సామాజిక కార్యకర్త వేముల అశోక్ ను ప్రతిష్టాత్మక గ్రేటర్ ఎక్స్ లెన్సీ- 2025 అవార్డు వరించింది. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రముఖ సినీ ప్రముఖులు,
నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) రామారావును లయన్స్ క్లబ్ ఆఫ్ ఫోర్ట్ సిటీ నిజామాబాద్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఇంజనీర్స్ డేను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్టలో�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఒగ్గు కళాకారుడు మక్కపెల్లి రాజమల్లు యాదవ్ మహానంది పురస్కారాన్ని అందుకున్నాడు. రాజమల్లు ప్రస్తుతం బొమ్మరెడ్డిపల్లి గ్రామంలో మల్లిక�
వీర్నపల్లి మండలకేంద్రానికి చెందిన సామల్ల కృష్ణ ఉస్మానియా యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో పీహెచ్డీ పట్టా అందుకున్నారు. పదేళ్ల క్రితమే శబ్ధ తరంగాల అలజడిలో జరిగే వెయ్యో వంత�
పెద్దపల్లి మండలంలోని భోజన్నపేటకు చెందిన హనుమాన్ స్వాముల నుంచి యాదగిరి లక్ష్మీనృసింహస్వామి నుంచి తీసుకొచ్చిన స్వామి ప్రసాదాన్ని టీఎస్ టీఎస్ మాజీ చైర్మన్ డాక్టర్ చిరుమిల్ల రాకేష్ స్వీకరించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ను అదనపు ఎస్పీ చంద్రయ్య అందుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పీ డీ చంద్రయ్యకు భారత ప్రభుత్వం ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియ�
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల ఎస్సై ఆర్ సాయి కృష్ణకు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పురస్కరించుకొని రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పోలీస
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అందుకున్న ఈజీఎస్ ఏపీవో రజియా సుల్తానా ను ఎంపీడీవో రాజేశ్వర్, ఇతర అధికారులు బుధవారం ఘనంగా సన్మానించారు. ఏసీయా ఇంటర్నేషనల్ వైదిక్ అకాడమీ ఆధ్వర్యంలో స�
టీవలే ప్రమాదవశాత్తు కింద పడి గాయపడిన జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో శనివారం మండల బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు.
గోదావరిఖనికి చెందిన బహుముఖ ప్రజ్ఞాశాలి మేజిక్ రాజాను స్థానిక కళాకారులు, కళా సంఘాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఇటీవల హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన వసుంధర విజ్ఞాన వికాస మండలి 32వ వార్షికోత్సవ వేడుక�
ముత్తారం మండలంలోని అడవీ శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ జావిద్ పాషాకు రవీంద్రభారతిలో వసుంధర విజ్ఞాన వికాస మండలి ఆధ్వర్యంలో స్ఫూర్తి పురస్కారం ప్రధానం చేశారు.
మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి దళితబంధు కింద లబ్ధిచేకూర్చింది రాష్ట్ర ప్రభుత్వం. రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా సెంటు భూమి కూడా లేకపోవడంతో దళితబంధు పథకాన్ని మంజూరు చేసి ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచింది.