జనవరి-మార్చిలో 81 శాతం పెరిగిన అమ్మకాలు.. నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడి న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: హైదరాబాద్లో ఇండ్లకు భారీగా డిమాండ్ కనిపిస్తున్నది. గతంతో పోల్చితే ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో అమ్మకాలు ఏకంగ�
ధరల పెరుగుదలలో దేశంలోనే నెంబర్వన్ మిగిలిన మెట్రో నగరాల్లో తిరోగమన పరిస్థితి నగరానికి కలిసొస్తున్న అనేక అనుకూలతలు చక్కటి వాతావరణం, రవాణా, శాంతిభద్రతలు ప్రభుత్వ పాలసీలతో నలుచెరగులా సుస్థిరాభివృద్ధి �
రంగారెడ్డిలో 2020-21లో 1,68,372 రిజిస్ట్రేషన్లు పూర్తి ఏడాదిలో రూ.1,545.04 కోట్ల ఆదాయం మార్చిలో రూ.276.60 కోట్లు ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలుకారణమంటున్న నిపుణులు భవిష్యత్తులో మరిన్ని రిజిస్ట్రేషన్లకు అవకాశం కరోనా స�
హైదరాబాద్ : యాదాద్రి సహా హైదరాబాద్ చుట్టుపక్కల వెంచర్లతో పాటు అపార్ట్మెంట్లు నిర్మిస్తున్న నగరంలోని రెండు రియల్ ఎస్టేట్ సంస్థలపై ఐటీ అధికారులు బుధవారం రైడ్ చేశారు. ఈ సందర్భంగా చేపట్టిన సోదాల్లో
హైదరాబాద్ : నగరంలోని చైతన్యపురిలో ఆదివారం మధ్యాహ్నం కారు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన కారు రియల్ ఎస్టేట్ కార్యాలయంలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో అదృష్టవశాత్తు ఏ ఒక్కరూ గాయపడలేదు. పోలీసులు తె�
దేశంలో ఇప్పటికీ అత్యంత నిరుపేదలు ఎస్సీలే ఇది సిగ్గుపడాల్సిన అంశం.. దీన్ని మార్చాల్సిందే అందుకోసమే దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం ఎస్సీ సబ్ప్లాన్ నిధులకు వెయ్యి కోట్లు అదనం ఖర్చు చేయడంపై దళిత ఎమ్మెల్
పవన్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం. నెల తిరిగేసరికి చేతిలో కళ్లు చెదిరే జీతం. అన్ని ఖర్చులూ పోనూ మిగులుతున్న డబ్బుతో ఏదైనా ఇన్వెస్ట్మెంట్చేయాలనుకున్నాడు. అన్న
సంగారెడ్డి, సదాశివపేటలో యోషిత ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రారంభించిన మూడు వెంచర్లలో 60శాతం ప్లాట్ల అమ్మకాలు పూర్తయినట్లు సంస్థ డైరెక్టర్ కమలాకర్ తెలిపారు. మియాపూర్లోని యోషిత ఇన్ఫ్రా ప్రైవ