రాష్ట్రంలోని భూముల ధరలను ప్రభుత్వం ఒక్కసారిగా భారీగా పెంచడంతో అన్ని వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. గణనీయంగా పెరిగిన మార్కెట్ విలువను చూసి భయపడి క్రయవిక్రయాలకు పెద్దగా ఎవరూ ఆసక్తిచూపకపోవడంతో రి�
ప్రభుత్వం భూముల ధరలు పెంచడంతో సామాన్య జనం కొనాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. మార్కెట్ విలువ ఏకంగా మూడు రెట్లు పెరగడంతో రిజిస్ట్రేషన్ చార్జీలు మోత మోగనున్నాయి. ప్రభు త్వం ఆదాయాన్ని సమకూర్చుకునే ప్ర�
తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికే అమ్మకాలు లేక మందగమనంలో ఉంటే.. ప్రభుత్వం అనాలోచితంగా మార్కెట్ విలువలను పెంచి ఈ రంగంపై గొడ్డలి వేటు వేసిందని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు న�
రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువను పెంచడంతో ధరలు రెట్టింపయ్యాయి. భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్స్ ఖరారైన కొత్త రేట్లు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి. రాష్ట్రంలో 2022లో చివరిసారి భూముల మార్కెట్�
భూముల మారెట్ విలువలను భారీగా పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సొంతింటి కలతో జీవిస్తున్న సామాన్య, మధ్య తరగతి, పేద ప్రజలకు పెను ఆర్థిక భారం కాబోతున్నది. భూమి కేవలం పెట్టుబడి కాదు.. అది ఒక కుటుంబ భద్రత.. ఒ�
తెలంగాణలో కుదేలైన రియల్ ఎస్టేట్ రంగాన్ని చావుదెబ్బ తీసేందుకు రేవంత్రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా ఈ నెల 5 నుంచి రాష్ట్రంలో సవరించిన భూముల రిజిస్ట్రేషన్ విలువలను అమలు చేయాలని నిర్ణయించి
నగరంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతున్నది. పదేళ్లుగా అప్రతిహతంగా దూసుకుపోయిన ఈ రంగాన్ని నిర్వీర్యం చేసేలా కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ప్రయోగాలు శాపంగా మారుతున్నాయి. ఒకవైపు హైడ్రా కూల్చివేతల భయం, మర
మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా, ఇప్పటికే కుదేలైన రియల్ఎస్టేట్ రంగంపై మరో పిడుగు పడబోతున్నది. రాష్ట్రంలో ఊహించని రీతిలో భూముల మార్కెట్ విలువలు పెరుగబోతున్నాయి.
నగరంలో రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికే అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నది. ఇలాంటి సమయంలో నిర్మాణ రంగానికి ఊపిరి పోయాల్సిన యంత్రాంగం.. అధికార వికేంద్రీకరణ పేరుతో గడిచిన మూడు నెలలుగా సాగుతున్న తాత్సారం.. ఇప్
బంగారం భగ..భగ మండుతున్నది. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పుత్తడి ధర మరో రికార్డుకు చేరువకాబోతున్నదా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. ఇప్పటికే 2025లో రికార్డు స్థాయిలో దూసుకుపో�
హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ రంగం రోజురోజుకు కుదేలవుతున్నది. ఇండ్లు, ఇండ్ల స్థలాలు కొనేవారు ముఖం చాటేస్తుండటంతో పాటు కమర్షియల్ రియల్ వ్యాపారం మరింత దిగువకు పడిపోతున్నది. గ్లోబల్ సమ్మిట్, ప�
నగరంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నది. ఒకప్పుడు ఎకరం వంద కోట్లకు అమ్ముడైన భూములు కూడా ఇప్పుడు అడ్డికి పావు శేరు లెక్కన విక్రయిస్తామంటూ వ్యాపారులు రోడ్డెక్కుతున్నా.. కొనుగ