నగరంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నది. ఒకప్పుడు ఎకరం వంద కోట్లకు అమ్ముడైన భూములు కూడా ఇప్పుడు అడ్డికి పావు శేరు లెక్కన విక్రయిస్తామంటూ వ్యాపారులు రోడ్డెక్కుతున్నా.. కొనుగ
రియల్టీ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ ఇన్వెస్టర్లు జంకుతున్నారు. రాజకీయ, భౌగోళిక అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రియల్ ఎస్టేట్ రంగం జోలికి వెల్లడానికి పెద్ద
కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన ‘హైడ్రా’షాక్లతో నగర రియాల్టీ కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరిస్థితి అమ్మబోతే అడవి..కొనబోతే కొరివి అన్న చందంగా మారింది. ‘ఆఫర్లు ఉన్నాయి..
గత బీఆర్ఎస్ హయాంలో ప్లాట్ల రిజిస్ట్రేషన్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్లాట్ల బుకింగ్ జరిగేది. కానీ, నేడు స్లాట్ల బుకింగ్లో మార్పులు తీసుకురావడంతో ప్లాట్ల క్రయవిక్రయదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.
రాష్ట్రంలోని పారిశ్రామిక వాడల్లో భూముల ధరలు గరిష్ఠంగా 12 శాతం పెంచారు. వచ్చే ఏడాది మార్చి వరకు పెరిగిన రేట్లు అమల్లో ఉంటాయని టీజీఐఐసీ జూరీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
గ్రేటర్ హైదరాబాద్లో నిర్మాణ రంగం కళ తప్పింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ నిర్మాణాల అనుమతుల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు జీహెచ్ఎంసీ రికార్డులే స్పష్టం చేస్తున్నాయి.
ఇదివరకే కట్టిన ఇండ్లు, ఫ్లాట్లు అమ్మడుకాక, కొత్త ప్రాజెక్టులు ముందుకు రాక రియల్ ఎస్టేట్ రంగం నేలచూపులు చూస్తున్నది. అమ్మేవారున్నా కొనేవారు లేక వెలవెలబోతున్నది. పెద్దా, చిన్న తేడా లేకుండా అన్ని సంస్థలూ
రాష్ట్రంలో గనులను అనకొండలు మింగుతున్నాయి. ‘చేతి’లో ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డంగా క్వారీలు, క్రషర్ల మీదపడుతున్నాయి. ముందుగా బెదిరింపులతో మొదలుపెట్టి తర్వాత కేసులు, దాడులతో హడలెత్తించి ఆనక మ
గత ఏడాది కాలంగా హైదరాబాద్ మహా నగరంలోని రియల్ రంగాన్ని స్తబ్దత ఆవహించిందనేది బహిరంగ రహస్యం. బయటికి దేశంలోనే ఈ స్తబ్ధ్దత ఉందనే ప్రకటనలు వస్తున్నా... పాలకుల నిర్ణయాల పర్యవసానం కూడా రియల్ రంగంపై తీవ్ర ప్ర�
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం... బిల్డర్లకు స్వర్గధామం. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వళ్లిన చాలా మంది వ్యాపారులు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తున్నారు. కానీ ఏడాది కాలంలో రియల్ రంగంలోని
Budget 2025 | పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై పలు రంగాలు భారీగా ఆశలు పెట్టుకున్నాయి. ఇందు
హైడ్రా ప్రభావంతో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిందని తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అన్సర్ హుస్సేన్ తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పా�
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్రంగం అస్తవ్యస్థం కావడానికి రేవంత్రెడ్డి అసమర్థపాలననే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు.
రాష్ట్రంలోనే రియల్ ఎస్టేట్ రంగానికి గుండె కాయలాంటిది రంగారెడ్డి జిల్లా. గత బీఆర్ఎస్ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం ఇక్కడ మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లింది. కానీ, రేవంత్ సర్కారు వచ్చాక హెచ్ఎండ�
Telangana | రాష్ట్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాలతో ఆదాయ వృద్ధి నేల చూపులు చూస్తున్నది. పది నెలలుగా ప్రధాన రంగాలన్నింటిలో స్తబ్ధత నెలకొనడంతో.. ఖజానాకు రాబడి సైతం తగ్గుముఖం పట్టింది.