Reserve Bank of India: భారతీయ రిజర్వ్ బ్యాంకు ఇవాళ కీలక వడ్డీ రేట్లను ప్రకటించింది. ఏడవ సారి కూడా రెపో రేటును మార్చలేదు. రెపో రేటును 6.5 శాతంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ర
Paytm-RBI | పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై తీసుకున్న చర్యలతో 80 నుంచి 85శాతం వరకు పేటీఎం వ్యాలెట్ కస్టమర్లు ఎలాంటి అసౌకర్యముండదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం తెలిపారు. మిగతా వినియోగదారులు తమ యాప్ను
బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు 125 శాతం రిస్క్ వెయిటేజితో పర్సనల్ లోన్స్ ఇవ్వాలంటూ ఇటీవల రిజర్వ్బ్యాంక్ నిబంధనల్ని కఠినతరం చేయడంతో రుణ వృద్ధికి బ్రేకులు పడతాయని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటి�
ముందు జాగ్రత్తగానే బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు ఇచ్చే అన్సెక్యూర్డ్ రుణాలపై నిబంధనలు కఠినతరం చేశామని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. రిటైల్ రుణాలపై ఆర్బీఐ ఇటీవల రిస్క్ వెయిట్�
ద్రవ్యోల్బణం పట్ల రిజర్వ్బ్యాంక్ ‘అత్యంత అప్రమత్తం’గా ఉంటుందని, ఈ రేటు 4 శాతానికి తగ్గేలా చూస్తుందని గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు. తద్వారా అధిక వడ్డీ రేట్లు దీర్ఘకాలం కొనసాగుతాయన్న సంకేతాలిచ్
Repo rate | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) కు చెందిన ద్రవ్య విధాన కమిటీ (Monetary Policy Committee) రెపో రేటుపై శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 6.5 శాతం రెపో రేటులో ఎలాంటి మార్పు చేయడం లేదని, యథాతథంగా కొనసా�
Shaktikanta Das | రూ.2వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. బ్యాంకుల్లో నోట్ల డిపాజిట్తో పాటు మార్చుకునేందుకు మంగళవారం నుంచి అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికా
పేలవమైన వ్యాపార వ్యూహాలు సంక్షోభానికి దారితీస్తాయని తాము భావిస్తున్నందున, భారత బ్యాంక్ల వ్యాపార తీరుతెన్నులు, నమూనాలను ‘మరింత నిశితంగా’ పర్యవేక్షిస్తున్నామని రిజర్వ్బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్