RBI Governor | తొలి ద్వైమాసిక ద్రవ్యసమీక్షలో వరుస వడ్డీరేట్ల పెంపునకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కాస్త విరామం ఇచ్చింది. గడిచిన 11 నెలలుగా జరిగిన ప్రతీ ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేటును ఆర్బీఐ పెంచుతూపో�
Crypto Currency | క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ మరోసారి తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. వీటిని నిషేధించాల్సిందే అన్నారు. వీటికి విలువ లేదని, ఫక్తు జూదంలాంటిదని ఆయన తేల్చిచెప్పారు. లేని విలువను నమ్మించే ప్రయ�
బిట్కాయిన్ తదితర క్రిప్టో సాధనాల్ని నిషేధించాల్సిన అవసరం ఉందని రిజర్వ్బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ నొక్కిచెప్పారు. ఇటువంటి స్పెక్యులేటివ్ సాధనాల్ని ఎదగనిస్తే తదుపరి ఆర్థిక సంక్షోభం ప్రై�
తాము ముందుగానే వడ్డీ రేట్లను పెంచిఉంటే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా క్షీణబాట పట్టేదని రిజర్వ్బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం నిర్దేశిత లక్ష్యం 6 శాతాన్ని మించి కొద్దినెలల�
పండుగ సీజన్లో ప్రజలకు చేదువార్త. రెపో రేటును ఆర్బీఐ 50 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో దసరా, దీపావళి పండుగల వేళ గృహ, వాహన, ఇతర రుణాల ప్రతినెలా వాయిదాలు పెరగను న్నాయి.
అలాంటి ప్రయత్నం ఏదైనా దేశాన్ని ముక్కలు చేస్తుంది: రాజన్ రాయ్పూర్, జూలై 31: ప్రజాస్వామ్యం, దాని వ్యవస్థలను బలోపేతం చేయడంపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ వ్యాఖ్యాన�
7.2 శాతానికి తగ్గింపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఏర్పడిన సరఫరా అడ్డంకులు, గరిష్ఠ చమురు ధరల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును రిజర్వ్బ్యాంక్ భారీగా కోతపెట్టింది. ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరంలో జీ
ఒక్క తులిప్కూ తూగవు ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్పదోసారీ కీలక వడ్డీరేట్లు యథాతథం ‘క్రిప్టోకరెన్సీలకు విలువే లేదు. ఒక్క తులిప్ విలువ కూడా చేయవు. మదుపరులు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకో
ఆర్బీఐ సూచన ముంబై, జనవరి 29: ఆర్థిక పరమైన నష్టాల బారిన పడకుండా, సురక్షితమైన డిజిటల్ బ్యాంకింగ్ విధానాల్ని అవలంభించాలని రిజర్వ్ బ్యాంక్ ప్రజల్ని కోరింది. తాజాగా ఆర్బీఐ విడుదల చేసిన ఒక బహిరంగ ప్రకటనలో.. ప