న్యూఢిల్లీ : పేదరికం, ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు సమ్మిళిత ఆర్థిక వృద్ధి కీలకమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ స్పష్టం చేశారు. ఈ దిశగా భారత్ సుదీర్ఘ ప్రయాణం సాగించిందని చెప్పారు
ముంబై : ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతున్న తరుణంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విరుచుకుపడటం అతిపెద్ద సవాల్ అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ భేటీ సందర్భంగా ఆయ